విమానం ల్యాండింగ్ కి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది..
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఎయిర్బస్ బెలూగా ల్యాండింగ్ కు సాక్ష్యంగా మారింది.. ఈ ప్రత్యేక తిమింగలం ఆకారంలో ఉన్న ఎయిర్బస్ బెలూగా గురువారం నాడు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఆర్.జీ.ఐ.ఏ. విమానాశ్రయం సిబ్బంది...
గేట్ దగ్గర పోలీసులు అడ్డగింత.. ఉద్రిక్తత..
ఆవేదన వ్యక్తం చేసిన బక్క జడ్సన్, కాంగ్రెస్ నాయకులు..
తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని సరస్సులతో సహా అన్ని నీటి వనరులకు బఫర్ జోన్లను, చెరువులను వెంటనే నోటిఫై చెయ్యాలని అసెంబ్లీలో చర్చ జరగాలి. చెరువులు, కుంటలు, నాలాల కబ్జాల వల్ల నీళ్లతో ఊర్లు, వాడలు నిండుతున్నాయి. ధరణి, కరెంటు, తెలంగాణ...
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనంతిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని...
అభినందనలు అందజేసిన ప్రముఖులు..
దేశం కోసం త్యాగం చేస్తూ సరిహద్దుల్లో అనునిత్యం కాపలాకాస్తు దేశ ప్రజలను సురక్షితంగా ఉంచుతున్న సైనికులకు నైతిక మద్దతు తెలిపాలని, అలాగే పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తు చేస్తూ.. జనగామ నుండి కేదార్నాథ్ వరకు చేసిన సైకిల్ యాత్ర పూర్తయ్యి జనగామకు వచ్చే సందర్భంగా పగిడిపల్లి రాజుకి ఘన...
ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు.
మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బస్సులో ఉన్నవారంతా వలసదారులేనని..
వీరిలో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నయారిట్ రాష్ట్ర రాజధాని టెపిక్ సమీపంలో ఓ బస్సు హైవే నుంచి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం...
‘భోళా శంకర్’లో నా పాత్ర చాలా ఛార్మింగ్గా వుంటుంది: హీరో సుశాంత్మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్`యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్...
దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని, ఇవి ఆఫర్ చేసే డిగ్రీ సహా వివిధ కోర్సుల్లో విద్యార్థులు చేరవద్దని యూజీసీ హెచ్చరించింది. 20 నకిలీ యూనివర్సిటీల పేర్ల జాబితాను బుధవారం విడుదల చేసింది.న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని, ఇవి ఆఫర్ చేసే డిగ్రీ సహా వివిధ కోర్సుల్లో...
నేటి సమాజంలో స్వార్ధం, అహంకారం,ఓర్వలేనితనం వెర్రితలలు వేస్తున్న నేపథ్యంలో సిద్దాంతాలు,విలువలు, వ్యక్తిత్వం గల వ్యక్తుల గొంతులు బాహ్య ప్రపంచానికి వినపడాలి. మల్లెలాంటి మనసులు గల వ్యక్తులు జనంలో తమ గళం వినిపించాలి. అంతర్గతమైన సద్గుణాలే మనిషి నిండైన వ్యక్తిత్వానికి సూచికలు. మచ్చుకైనా కనిపించని మంచి గుణాలను ఉన్నట్లుగా బాహ్య ప్రపంచానికి ప్రదర్శించడం వలన వ్యక్తిత్వం...
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా లోని మానకొండూరూ మండల కేంద్రంలో జరిగిన తుపాకీ పేలుడు సంఘటనలో ప్రధాన నిందితుడిని గురువారం నాడు పోలీసులు అరెస్ట్ చేసారు ఈ సంఘటనలో మరో నిందితుడిని గతంలోనే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో పోలీస్ కమీషనర్ సుబ్బారాయుడు...
గుండ్ల పోచంపల్లిలో మ్యాన్ హోక్కుమరమ్మతులు చేపట్టిన మున్సిపల్ అధికారులుమేడ్చల్ :మేడ్చల్ మండలంలోని గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే లేడు, ప్రమాద కరంగా మారిన మ్యాన్ హోల్ అధికారులు, ప్రజాప్రతినిధులు,పట్టించుకోరా అని బుదవారం ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో వచ్చిన కథనానికి కదిలిన మున్సిపల్ అధికారులు, గురువారం మ్యాన్ హోల్ కు తాత్కాలిక...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...