Monday, May 20, 2024

aadab news

మెక్సికోలోని నయారిట్‌లో బస్సు ప్రమాదం.

ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఉన్నవారంతా వలసదారులేనని.. వీరిలో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నయారిట్‌ రాష్ట్ర రాజధాని టెపిక్‌ సమీపంలో ఓ బస్సు హైవే నుంచి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం...

చిరంజీవి గారితో కలిసి నటించడం నా అదృష్టం

‘భోళా శంకర్‌’లో నా పాత్ర చాలా ఛార్మింగ్‌గా వుంటుంది: హీరో సుశాంత్‌మెగాస్టార్‌ చిరంజీవి మోస్ట్‌ ఎవైటెడ్‌ మెగా మాస్‌`యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భోళా శంకర్‌’. స్టైలిష్‌ మేకర్‌ మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్‌, సుశాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్‌ ఎంటర్‌టైనర్‌...

ఫేక్‌ యూనివర్సిటీలు ఇవే.. స్టూడెంట్స్‌కు యూజీసీ వార్నింగ్‌ …

దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని, ఇవి ఆఫర్‌ చేసే డిగ్రీ సహా వివిధ కోర్సుల్లో విద్యార్థులు చేరవద్దని యూజీసీ హెచ్చరించింది. 20 నకిలీ యూనివర్సిటీల పేర్ల జాబితాను బుధవారం విడుదల చేసింది.న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని, ఇవి ఆఫర్‌ చేసే డిగ్రీ సహా వివిధ కోర్సుల్లో...

స్వార్ధంలో తడిసి, అవినీతితో మెరుస్తున్న కృత్రిమ గుణాలు

నేటి సమాజంలో స్వార్ధం, అహంకారం,ఓర్వలేనితనం వెర్రితలలు వేస్తున్న నేపథ్యంలో సిద్దాంతాలు,విలువలు, వ్యక్తిత్వం గల వ్యక్తుల గొంతులు బాహ్య ప్రపంచానికి వినపడాలి. మల్లెలాంటి మనసులు గల వ్యక్తులు జనంలో తమ గళం వినిపించాలి. అంతర్గతమైన సద్గుణాలే మనిషి నిండైన వ్యక్తిత్వానికి సూచికలు. మచ్చుకైనా కనిపించని మంచి గుణాలను ఉన్నట్లుగా బాహ్య ప్రపంచానికి ప్రదర్శించడం వలన వ్యక్తిత్వం...

కాల్పుల కేసులో ప్రధాన నిందితుని అరెస్ట్‌

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా లోని మానకొండూరూ మండల కేంద్రంలో జరిగిన తుపాకీ పేలుడు సంఘటనలో ప్రధాన నిందితుడిని గురువారం నాడు పోలీసులు అరెస్ట్‌ చేసారు ఈ సంఘటనలో మరో నిందితుడిని గతంలోనే పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో పోలీస్‌ కమీషనర్‌ సుబ్బారాయుడు...

ఆదాబ్‌ హైదరాబాద్‌ ఎఫెక్ట్‌

గుండ్ల పోచంపల్లిలో మ్యాన్‌ హోక్‌కుమరమ్మతులు చేపట్టిన మున్సిపల్‌ అధికారులుమేడ్చల్‌ :మేడ్చల్‌ మండలంలోని గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే లేడు, ప్రమాద కరంగా మారిన మ్యాన్‌ హోల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు,పట్టించుకోరా అని బుదవారం ఆదాబ్‌ హైదరాబాద్‌ పత్రికలో వచ్చిన కథనానికి కదిలిన మున్సిపల్‌ అధికారులు, గురువారం మ్యాన్‌ హోల్‌ కు తాత్కాలిక...

అదుపు తప్పితే..ప్రాణాలు గాల్లోకే..

మల్కాజ్గిరి : చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది, కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే.గురువారం బాచుపల్లి లో రోడ్డుపై ఏర్పడ్డ గుంత వల్ల 8 సంవత్సరాల బాలిక దీక్షిత ప్రాణాలు కోల్పోవడం జరిగింది.అలాంటి సంఘ టనలు పునరావృతం కాకుండా అధికా రులు ముందు చర్యలుగా రోడ్లపై ఏర్పడ్డ గుంతలు...

బరిలో నిలిచే కాషాయ ధీరులు..?

అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అధినేతలు బిజీ తెలంగాణలో మొదటి విడత అభ్యర్థుల లిస్ట్‌ రెడీ కీలక నేతలందరూ బరిలో దిగడానికి షురూ అవసరమైతే చివరి క్షణంలో మార్పులుపొలిటికల్‌ కరస్పాండెంట్‌ వాసు కుమార్‌,హైదరాబాద్‌ : రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో కీలక నేతలను రంగంలోకి దింపేందుకు కమలం పార్టీ అధినేతలు కుస్తీ పడుతున్నారు. ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని...

కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి కృష్ణారావు

కండువా కప్పి ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే పలువురు నేతల చేరికతో కాంగ్రెస్‌లో జోష్‌ నాడు తెలంగాణ ఏర్పాటే లక్ష్యం నేడు కేసీఆర్‌ను సాగనంపడమే కర్తవ్యం కేసీఆర్‌ అంతటి అవినీతి నేత దేశంలోనే లేడు మీడియాతో కాంగ్రెస్‌ నేత జూపల్లిన్యూఢిల్లీ : ఎట్టకేలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కెసి...

కోకాపేటలో కాసుల వర్షం

ప్రభుత్వానికి కలిసొచ్చిన వేలంపాట..! రూ.100 కోట్లు దాటిన ఎకరా భూమి ధర అత్యల్పంగా ఎకరం రూ.51 కోట్లు పలికిన రేటు నాలుగు ప్లాట్లకే రూ.1,532.50 కోట్ల ఆదాయం సగటున గజం భూమి రూ.1.5 లక్షలు పలికిన ధర నిధుల కోసమే హెచ్‌ఎండీఏ భూముల విక్రయంహైదరాబాద్‌ : కోకాపేట నియో పోలిస్‌ రెండో విడత భూముల వేలం తెలంగాణ సర్కార్‌కు కాసుల పంట...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -