- గుండ్ల పోచంపల్లిలో మ్యాన్ హోక్కు
మరమ్మతులు చేపట్టిన మున్సిపల్ అధికారులు
మేడ్చల్ :మేడ్చల్ మండలంలోని గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే లేడు, ప్రమాద కరంగా మారిన మ్యాన్ హోల్ అధికారులు, ప్రజాప్రతినిధులు,పట్టించుకోరా అని బుదవారం ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో వచ్చిన కథనానికి కదిలిన మున్సిపల్ అధికారులు, గురువారం మ్యాన్ హోల్ కు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు,ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఆదాబ్ హైదరాబాద్ పత్రికను అభినందించారు, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఆధాబ్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తప్పక చదవండి
-Advertisement-