Wednesday, May 15, 2024

Aadab Hyderabad

యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలి

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు యువతకు చేసిన మోసాలను ప్రజలకు వివరించాలిమాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌దేవరకొండ మండలం : దేవరకొండ పట్టణం పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో యువజన కాంగ్రెస్‌ నేతలు సైనికులుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌.యూవజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ఖాలీద్‌...

మిషన్‌ ఇంద్రధనస్సును సక్సెస్‌ చేయాలి

ప్రాణాంతక వ్యాధులపై కార్యాచరణ. 114802 మందికి టీకాలు వేయాలి. లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరికి టీకా అందాలి. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ వీ. పీ. గౌతమ్‌ వెల్లడిఖమ్మం : మిషన్‌ ఇంద్రధనుస్సు సూక్ష్మ ప్రణాళికా కార్యాచరణ ను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్‌ హాల్లో అధికారులతో మిషన్‌ ఇంద్రధనుస్సు...

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుండి మా ప్రాణాలను కాపాడండి

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబంనర్సంపేట : నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్‌ లోని కొత్త వెంచర్‌ చేస్తున్న బత్తిని శ్రీనివాస్‌ మరియు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల బృందం నుండి మాకు ప్రాణ హాని ఉందని వారి నుంచి మా కుటుంబ సభ్యులకు ప్రాణాలు కాపాడాలని నర్సంపేట పోలీసులకు బాధిత కుటుంబం మొరపెట్టుకున్నది. పోలీస్‌...

తెలంగాణలో యూరియా నిల్వలు ఏవి?

నూతన యూరియా పాలసీ ఏమైంది? లోక్‌సభలో యూరియా సమస్యపై మండిపడిన ఎంపీ నామఖమ్మం : లోక్‌సభలో శుక్రవారం బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామ నాగేశ్వరావు యూరియా సమస్యను పెద్ద ఎత్తున లేవనెత్తి , ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో గళం విప్పి, మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ నామ యూరియా...

చార్మినార్‌ పరిసరాలలో సరైన పిన్‌కోడ్‌తో ఉత్తరాల బట్వాడ

చార్మినార్‌ హెడ్‌ పోస్టాఫీస్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌ మాస్టర్‌ షౌకత్‌ఖాన్‌చార్మినార్‌ : పోస్టల్‌ ఉత్తరాలపై చిరునామాతో పాటు పిన్‌కోడ్‌ను సరిగా రాయాలని చార్మినార్‌ హెడ్‌ పోస్టాఫీస్‌ తంతితపాల శాఖ అసిస్టెంట్‌ పోస్ట్‌ మాస్టర్‌ షౌకత్‌ఖాన్‌ తపాల సేవల విష యంపై వినియోగదారులకు సూచిం చారు. తద్వార ఉత్తరాలు సరైన చిరునామాకు చేరవే యడానికి బట్వాడ చేసే...

కుక్కల ఆవాస కేంద్రాలుగా ఆర్టీసీ బస్‌ స్టాండ్‌లు

గంటలతరబడి రోడ్లపైనే ప్రయాణికుల పడిగాపులు.. పత్తాలేకుండా పోయిన ఆర్టీసీ అధికారులు, పాలకులు ప్రసిద్ధ శ్రీచాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి తప్పని తిప్పలు..చిలిపిచేడ్‌ : చిలిపిచేడ్‌ మండల వ్యాప్తంగా 4 గ్రామాలకు లక్షలు వెచ్చించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్‌ స్టాండులు వీధి కుక్కలపయిన ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది. దీనిలో ముఖ్యంగా చిట్కుల్‌ గ్రామ పంచాయతీ పరిధిలో...

అమెరికాలో పలు రాష్ర్టాల్లో దవాఖానలపై సైబర్‌ దాడి

వాషింగ్టన్‌: అమెరికాలోని పలు దవాఖానలపై సైబర్‌ దాడి జరిగింది. కొందరు హ్యాకర్లు దవాఖానలకు సంబంధించిన కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను హ్యాకింగ్‌ చేయడంతో పలు రాష్ర్టాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.చాలా ఎమర్జెన్సీ రూములు మూతపడగా, అంబులెన్స్‌లను దారి మళ్లించి చిన్నచిన్న హెల్త్‌ సెంటర్లకు రోగులను తరలించారు. కాలిఫోర్నియా, టెక్సాస్‌, పెన్సిల్వినియా, వాషింగ్టన్‌లతో పాటు పలు ప్రాంతాల్లోని...

త్వరలో టీటీడీ వెబ్‌సైట్‌లో రీఫండ్‌ ట్రాకర్‌

తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి గదులు పొందిన భక్తులకు ప్రస్తుతం రీఫండ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపుతున్నా మని, త్వరలో రీఫండ్‌ను ట్రాక్‌ చేసేందుకు టీటీడీ వెబ్‌సెట్‌లో ట్రాక్‌ర్‌ను పొందుపరుస్తామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ...

అసిస్టెంట్‌ బ్రాంచి పోస్ట్‌ మాస్టర్‌ (ఏబీపీఎం) పోస్టుల భర్తీకి ఇండియా పోస్టు ప్రకటన విడుదల

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న.. గ్రామీణ డాక్‌ సేవక్స్‌-బ్రాంచి పోస్ట్‌ మాస్టర్‌ (బీపీఎం)/అసిస్టెంట్‌ బ్రాంచి పోస్ట్‌ మాస్టర్‌ (ఏబీపీఎం) పోస్టుల భర్తీకి ఇండియా పోస్టు ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 30,041 పోస్టుల‌ను భర్తీ చేయ‌నుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి పదోతరగతి...

‘క్యాడర్ల’ను కాపాడుకునేందుకు ‘లీడర్ల’ పాట్లు…!

ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 294 ఉండేవి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా 2జూన్‌ 2014న ఏర్ప డిరది. దీనితో తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం లో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలను 2016లో జిల్లాల పునర్విభజన చేసి, ప్రస్తుతం 33జిల్లాలుగా విస్తరించడం...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -