Wednesday, May 15, 2024

Aadab Hyderabad

పారిశుద్ధ్యం శూన్యం..

గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యం.. మురికి కంపుతో పెంట కుప్పలు, సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోని సంబంధిత అధికారులు..పరిగి : గ్రామాల్లో అభివృద్ధి ధ్యేయంగా ప్రవేశపెట్టిన పరిశుద్ధ పనులు చాప కింద నీరులా కనిపిస్తున్నాయి. గ్రామాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన కొన్ని కార్యక్రమాలు కనుమరుగైపోయాయి. అధికారుల ఉరుకులు పరుగులు తప్ప సమస్యలు పరిష్కారం కాలేదు. గ్రామాల్లో సమస్యలు...

అక్రమ నిర్మాణాలపై చర్యలేవి..?

చీర్యాల్‌లో యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు.. నోటిసులిచ్చి సరిపెడుతున్న అధికారులు.. ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఆదాయ వనరులుగా మారిన అక్రమ నిర్మాణాలు..కీసర : చీర్యాల్‌ గ్రామపంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలకు జిల్లా, మండల పంచాయతీ అధికారులు సంపూర్ణ సహకారం అందజేస్తున్నారు. గ్రామంలోని సర్వే నంబర్లు 330, 331, 332, 333, 334, 335, 336 లలో కొనసాగుతున్న...

తాండూరు రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన

రూ.24.4 కోట్లతో పునరభివృద్ధి.. వర్చువల్గా ప్రారంభించిన దేశ ప్రధాని.. హాజరైన ప్రముఖులు, పలు రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు శిలాఫలకను ఆవిష్కరించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్నతాండూరు : కేంద్ర ప్రభుత్వం అమృత్‌ భారత స్టేషన్‌ పథకంలో భాగంగా తాండూరు రైల్వే స్టేషన్‌ ఆధునికరణ పనులకు ఆదివారం దేశ ప్రధాని నరేందర్‌ మోడీ మర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపన చేసి ప్రారంభించారు....

బారు షాపు అక్రమ నిర్మాణం.. ఆపే వారే లేరా…!

పాఠశాల ప్రక్కన జనావాసాల మధ్యలో.. ప్రభుత్వ అనుమంతులు లేకుండా బారు షాపు అక్రమ నిర్మాణం.. చోద్యం చూస్తున్న అధికార గణం.. జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ నోటీసులంటూ కాలయాపనతో అక్రమ నిర్మాణం సంపూర్తి..! ఆగాయిత్యం జరగకముందే జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు స్పందించాలి… ఎల్బీనగర్‌ : నిబంధనలు ఎందుకు, అతిక్రమణలు ఎందుకు.. ఎంతటి వారినైనా లొంగ తీసుకుంటాం..! వక్రబుద్ధికి ధన బలం రాజకీయ...

ఆస్తికోసం అత్తని చంపిన అల్లుడు…

అమరావతి : ఆస్తి ఇవ్వలేదని కక్ష కట్టిన అల్లుడు చివరకు అత్తను దారుణంగా హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా లో చోటు చేసుకుంది. జిల్లాలోని పెదకూరపాడు మండలం తాళ్లూరులో నివాసముంటన్న అత్త షేక్‌ చాంద్‌బీని అల్లుడు మహబూబ్‌ సుభాని ఆదివారం హత్యచేసి పెదకూరపాడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.తనకు ఆస్తి ఇవ్వనందుకే హత్య చేసినట్లు పోలీసులకు...

ఆజ్ కి బాత్..

ఉద్యమ కెరటం నేలకొరిగింది.. ఉద్యమ నావ నీట మునిగిందిఉద్యమ గీతం మూగబోయింది.. నీ పాదం మీద పుట్టుమచ్చమాయమైంది.. పొద్దు మీద పొడుస్తున్న కాలం ఆగిపోయిందినంది అవార్డు చిన్న బోయింది.. తూప్రాన్ తుఫాన్ నిశ్శబ్దంమైందికెనరా బ్యాంక్ కంటతడి పెట్టింది.. యావత్ తెలంగాణాముద్దు బిడ్డను కోల్పోయి .. కన్నీరు మున్నీరైంది…నా అన్న, నా ప్రియతమ నాయకుడుగద్దర్ ఇక...

చిరంజీవి గారితో కలిసి నటించడం నా అదృష్టం. హీరోయిన్ కీర్తి సురేష్

‘భోళా శంకర్’ లో బ్రదర్ సిస్టర్ ఎమోషన్ ప్రధాన బలంమెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోళా శంకర్‌'. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ను...

టిఎఫ్‌సిసి నంది అవార్డుల‌పై త‌ప్పుడు ప్ర‌చారం

టిఎఫ్‌సిసి ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ నిర్వ‌హిస్తున్న టిఎఫ్‌సిసి నంది అవార్డుల‌కు దామోద‌ర్ ప్ర‌సాద్ మ‌రియు సునీల్ నారంగ్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని టిఎఫ్‌సిసి ఛైర్మ‌న్ డా.ప్రతాని రామ‌కృష్ణ గౌడ్ వివరించారు. టిఎఫ్‌సిసి నంది అవార్డుల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న దామోద‌ర్ ప్ర‌సాద్ - సునీల్ నారంగ్‌ల‌పై ఆర్‌కె గౌడ్...

కల్తీ పాలు అమ్మి కోట్లు సంపాదించిన మల్లన్న

నోరు అదుపులో పెట్టుకో మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే కిచన్న గారి లక్ష్మరెడ్డి హెచ్చరికమేడ్చల్‌ : గురువారం అసెంబ్లీ లాబీలో మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ మేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధిలో కె ఎల్‌ ఆర్‌ వెంచర్‌ లోని క్లబ్‌ హౌస్‌ లో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...

తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలి

అసెంబ్లీలో సీఎంను కోరిన ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌వికారాబాద్‌ : వికారాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు, తండాలను గ్రామ పంచాయితీలు చేయాలని తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో భాగంగా డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ సీఎం కేసీఆర్‌ ను కోరారు.అందులో బాగంగా బంట్వారం మండలం రొంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మంగ్రాస్‌ పల్లి, కోట్‌ పల్లి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -