Monday, May 20, 2024

ఉజ్జయిని మహంకాళి దేవాలయ హుండీ రూ. 33,27,550/-

తప్పక చదవండి

రాంగోపాల్‌ పేట్‌ : సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయ హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది. ఆలయ ఈఓ గుత్తా మనోహర్‌ రెడ్డి, ఆలయ ఫౌండర్‌ సభ్యులు రామేశ్వర్‌ అధ్వర్యంలో లెక్కింపు జరిగింది.73 రోజులకు గాను రూ 33,27,550/- వచ్చినట్లు ఆలయ ఈఓ మనోహర్‌ రెడ్డి వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు