రాజుకుంటున్న సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ సభల వివాదం..
పొలిటికల్ మైలేజీ కోసం ప్రాకులాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు..
పరేడ్ గ్రౌండ్ పై పట్టుబడుతున్న ఇరు పార్టీలు..
ఎవరు 17 న పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెడతారన్న దానిపై ఉత్కంఠ..
హైదరాబాద్ :సెప్టెంబర్ 17వ తేదీకి కౌండ్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ...
పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు
అనుమతులు లేకుండా అదనపు అంతస్థులు
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్.. నిద్రమత్తులో అధికారులుసికింద్రాబాద్ : సికింద్రాబాద్ సర్కిల్ పరిధి లోని లోని అయిదు డివిజన్ లలో అక్ర మ కట్టడాలు యథేచ్ఛగా జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. రోడ్లను కబ్జా చేసి సెట్ బ్యాక్...
హైదరాబాద్ : సికింద్రాబాద్ పారడైజ్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన రిచ్ మాక్స్ గోల్డ్ లోన్ కంపెనీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయంను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు రిచ్ మాక్స్ గోల్డ్ లోన్ కంపెనీ 10 శాఖలను ప్రారంభించటం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు....
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రావాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే రైలును రద్దుచేయడంతో ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశామని, వందేభారత్ స్టాపుల్లోనే ఇది ఆగుతుందని చెప్పారు. ఉదయం 7 గంటలకు...
కార్యక్రమంలో పాల్గొన్న ఆడియోలజిస్ట్ డాక్టర్ సురేష్..
అత్యధునిక టెక్నాలజీతో శ్రీనివాస హియరింగ్ సెంటర్ గురువారం రోజున సికింద్రాబాద్ తాజ్ మహల్ హోటల్ దగ్గరలో వాసవి టవర్స్ లో ఆడియోలాజిస్ట్ డాక్టర్ సురేష్ ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. బెస్ట్ సౌండ్ టెక్నాలజీ, జర్మనీ కి చెందిన సిగ్నియా హియరింగ్ ఎయిడ్స్ వారితో పరస్పర ఒప్పందంతో.. వినికిడి లోపం...
సికింద్రాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై స్పందించి, విద్యార్దులకు అండగా నిలవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్కను కలిసి విన్నవించినట్లు టి.పి.సి.సి ఎలక్షన్ కమీషన్ కో- ఆర్డినేషన్ కమిటి సభ్యులు, న్యాయవాది నాగులూరి క్రిష్ణ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓయూ లా కళాశాల విద్యార్ది నాయకుడితో, సీతక్కను ఆమె నివాసంలో...
డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్సికింద్రాబాద్ : నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో రానున్న ఆది, సోమవారాల్లో జరిగే బోనాలు వేడుకలు ఘనంగా జరిగేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు జరపాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు. ఈ మేరకు సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో బోనాలు ఏర్పాట్ల పై బుధవారం సీతాఫల్ మండీ లోని...
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
అమ్మవారి సేవలో రామ్ గోపాల్ పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్.
ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఏకంగా కార్పొరేటర్లుగా గెలవడం అమ్మవారి చలవే అంటున్న మహిళా నేతలు..
స్థానికత్వంతో ప్రజలకు - ఆస్తికత్వంతో భక్తులకు చేరువవ్వడంలో వీరికి వీరే సాటి…
సికింద్రాబాద్ లో అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకున్న డివిజన్లు...
విజ్ఞప్తి చేసిన కైలాష్ పురోహిత్, గుజరాత్.
గురు దత్తాత్రేయ స్వామి స్వయంభు పాద చరణాలపైకుర్చీలు విసిరేసి ధ్వంసం చేసే ప్రయత్నం.
ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్
ఇకనైనా...