Saturday, July 27, 2024

secunderabad

పట్టాలు తప్పిన గూడ్స్‌

గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్లకు అంతరాయం నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం, విష్ణుపురం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు గుంటూరు- సికింద్రాబాద్ మార్గంలో పట్టాలు తప్పిన రైలు మిర్యాలగూడలో శబరి ఎక్స్‌ప్రెస్‌ను, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసిన అధికారులు.

హైదరాబాద్ లో ఈదురు గాలులో కూడిన వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్టు లో ఈదురు గాలులలో కూడీన వర్షం కురిసిoది. ఉప్పల్, అబిడ్స్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం. ఘట్కేసర్ వరకు వర్షం ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది.. పలుచోట్ల ఫ్లెక్సీ లు...

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణం

చరిత్రలోనే మొదటిసారిగా సికింద్రాబాద్లో నాలుగు రోజులు వరుసగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. మొదటిరోజు శ్రీశైలం పుణ్యక్షేత్ర పురోహితులచే కళ్యాణం జరగగా, 2వ రోజు మురమళ్ళ, ౩వ రోజు బొంతపల్లి పుణ్యక్షేత్రం నుండి స్వామివారి పూజా మహోత్సవాలు నిర్వహించారు. స్వామి వారి కళ్యాణం తో పాటు,...

ఉజ్జయిని మహంకాళి దేవాలయ హుండీ రూ. 33,27,550/-

రాంగోపాల్‌ పేట్‌ : సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయ హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది. ఆలయ ఈఓ గుత్తా మనోహర్‌ రెడ్డి, ఆలయ ఫౌండర్‌ సభ్యులు రామేశ్వర్‌ అధ్వర్యంలో లెక్కింపు జరిగింది.73 రోజులకు గాను రూ 33,27,550/- వచ్చినట్లు ఆలయ ఈఓ మనోహర్‌ రెడ్డి వెల్లడించారు.

నేడే నాలుగు రైలు సర్వీసుల పొడగింపు..

జెండా ఊపి ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. నేటి నుంచే అమలులోకి పొడిగించిన రైలు సేవలు.. హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో నాలుగు రైలు సర్వీసుల పొడిగింపును నేడు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు సేవలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి.. ఈ పొడిగింపులో హడప్సర్ – హైదరాబాద్...

మాది అధికారిక కార్యక్రమం.. మేం ముందే దరఖాస్తు చేసాం..

రాజుకుంటున్న సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ సభల వివాదం.. పొలిటికల్ మైలేజీ కోసం ప్రాకులాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. పరేడ్ గ్రౌండ్ పై పట్టుబడుతున్న ఇరు పార్టీలు.. ఎవరు 17 న పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెడతారన్న దానిపై ఉత్కంఠ.. హైదరాబాద్ :సెప్టెంబర్‌ 17వ తేదీకి కౌండ్‌ డౌన్‌ స్టార్ట్‌ అయ్యింది. సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ...

ఆగని అక్రమ నిర్మాణాలు..

పట్టించుకోని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అనుమతులు లేకుండా అదనపు అంతస్థులు ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌.. నిద్రమత్తులో అధికారులుసికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధి లోని లోని అయిదు డివిజన్‌ లలో అక్ర మ కట్టడాలు యథేచ్ఛగా జరుగుతున్నా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. రోడ్లను కబ్జా చేసి సెట్‌ బ్యాక్‌...

తెలంగాణలో ఘనంగా రిచ్ మాక్స్ గోల్డ్ లోన్ కంపెనీ 10 శాఖలు ప్రారంభం..

హైదరాబాద్ : సికింద్రాబాద్ పారడైజ్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన రిచ్ మాక్స్ గోల్డ్ లోన్ కంపెనీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయంను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు రిచ్ మాక్స్ గోల్డ్ లోన్ కంపెనీ 10 శాఖలను ప్రారంభించటం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు....

విశాఖ నుండి సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలు రద్దు..ప్రయాణికులు అలర్ట్‌

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ రావాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే రైలును రద్దుచేయడంతో ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశామని, వందేభారత్‌ స్టాపుల్లోనే ఇది ఆగుతుందని చెప్పారు. ఉదయం 7 గంటలకు...

శ్రీనివాస హియరింగ్ సెంటర్ ప్రారంభోత్సవం..

కార్యక్రమంలో పాల్గొన్న ఆడియోలజిస్ట్ డాక్టర్ సురేష్.. అత్యధునిక టెక్నాలజీతో శ్రీనివాస హియరింగ్ సెంటర్ గురువారం రోజున సికింద్రాబాద్ తాజ్ మహల్ హోటల్ దగ్గరలో వాసవి టవర్స్ లో ఆడియోలాజిస్ట్ డాక్టర్ సురేష్ ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. బెస్ట్ సౌండ్ టెక్నాలజీ, జర్మనీ కి చెందిన సిగ్నియా హియరింగ్ ఎయిడ్స్ వారితో పరస్పర ఒప్పందంతో.. వినికిడి లోపం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -