చరిత్రలోనే మొదటిసారిగా సికింద్రాబాద్లో నాలుగు రోజులు వరుసగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. మొదటిరోజు శ్రీశైలం పుణ్యక్షేత్ర పురోహితులచే కళ్యాణం జరగగా, 2వ రోజు మురమళ్ళ, ౩వ రోజు బొంతపల్లి పుణ్యక్షేత్రం నుండి స్వామివారి పూజా మహోత్సవాలు నిర్వహించారు. స్వామి వారి కళ్యాణం తో పాటు,...
రాంగోపాల్ పేట్ : సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయ హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది. ఆలయ ఈఓ గుత్తా మనోహర్ రెడ్డి, ఆలయ ఫౌండర్ సభ్యులు రామేశ్వర్ అధ్వర్యంలో లెక్కింపు జరిగింది.73 రోజులకు గాను రూ 33,27,550/- వచ్చినట్లు ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి వెల్లడించారు.
జెండా ఊపి ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
నేటి నుంచే అమలులోకి పొడిగించిన రైలు సేవలు..
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో నాలుగు రైలు సర్వీసుల పొడిగింపును నేడు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు సేవలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి.. ఈ పొడిగింపులో హడప్సర్ – హైదరాబాద్...
రాజుకుంటున్న సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ సభల వివాదం..
పొలిటికల్ మైలేజీ కోసం ప్రాకులాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు..
పరేడ్ గ్రౌండ్ పై పట్టుబడుతున్న ఇరు పార్టీలు..
ఎవరు 17 న పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెడతారన్న దానిపై ఉత్కంఠ..
హైదరాబాద్ :సెప్టెంబర్ 17వ తేదీకి కౌండ్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ...
పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు
అనుమతులు లేకుండా అదనపు అంతస్థులు
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్.. నిద్రమత్తులో అధికారులుసికింద్రాబాద్ : సికింద్రాబాద్ సర్కిల్ పరిధి లోని లోని అయిదు డివిజన్ లలో అక్ర మ కట్టడాలు యథేచ్ఛగా జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. రోడ్లను కబ్జా చేసి సెట్ బ్యాక్...
హైదరాబాద్ : సికింద్రాబాద్ పారడైజ్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన రిచ్ మాక్స్ గోల్డ్ లోన్ కంపెనీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయంను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు రిచ్ మాక్స్ గోల్డ్ లోన్ కంపెనీ 10 శాఖలను ప్రారంభించటం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు....
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రావాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే రైలును రద్దుచేయడంతో ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశామని, వందేభారత్ స్టాపుల్లోనే ఇది ఆగుతుందని చెప్పారు. ఉదయం 7 గంటలకు...
కార్యక్రమంలో పాల్గొన్న ఆడియోలజిస్ట్ డాక్టర్ సురేష్..
అత్యధునిక టెక్నాలజీతో శ్రీనివాస హియరింగ్ సెంటర్ గురువారం రోజున సికింద్రాబాద్ తాజ్ మహల్ హోటల్ దగ్గరలో వాసవి టవర్స్ లో ఆడియోలాజిస్ట్ డాక్టర్ సురేష్ ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. బెస్ట్ సౌండ్ టెక్నాలజీ, జర్మనీ కి చెందిన సిగ్నియా హియరింగ్ ఎయిడ్స్ వారితో పరస్పర ఒప్పందంతో.. వినికిడి లోపం...
సికింద్రాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై స్పందించి, విద్యార్దులకు అండగా నిలవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్కను కలిసి విన్నవించినట్లు టి.పి.సి.సి ఎలక్షన్ కమీషన్ కో- ఆర్డినేషన్ కమిటి సభ్యులు, న్యాయవాది నాగులూరి క్రిష్ణ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓయూ లా కళాశాల విద్యార్ది నాయకుడితో, సీతక్కను ఆమె నివాసంలో...
డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్సికింద్రాబాద్ : నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో రానున్న ఆది, సోమవారాల్లో జరిగే బోనాలు వేడుకలు ఘనంగా జరిగేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు జరపాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు. ఈ మేరకు సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో బోనాలు ఏర్పాట్ల పై బుధవారం సీతాఫల్ మండీ లోని...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...