హైదరాబాద్(ఆదాబ్ హైదరాబాద్) : హైదరాబాద్ నగరంలో మొదటి వెండి ఆభరణాల బ్రాండు ఒరాఫో జ్యుయల్స్. 2018 లో ఒరాఫో వారి మొదటి షోరూం సోమాజిగూడ, హైదరాబాద్ వద్ద ప్రారంబించారు. 92.5 విలువైన వెండి ఆభరణాల ఉత్పత్తులను ఒరాఫో బ్రాండ్ పేరిట విక్రయిస్తున్నాది. ఒరాఫో గత అయిదు సంవత్సరాలుగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పురోగమిస్తున్నాది. ప్రతి వేడుకకు ప్రతి మహిళ కోరుకునే అద్భుతమైన కళాత్మకతతో రూపొందిన వెండి ఆభరణాలు అందించాలనె అభిలాషతో సుచిత్ర క్రాస్ రోడ్స్ వద్ద రెండవ షోరూం మరియు Aూరావు నగర్ మెయిన్ రోడ్ వద్ద మూడవ షోరూం ఒరాఫో ప్రారంభించట జరిగినది. ప్రస్తుత పోకడలకు (ట్రెండ్స్) అనుగుణంగా ఒరాఫో ఈరోజు ఆన్ లైన్ ద్వారా ఆభరణాలను కొనుగోలు చేసే ప్రత్యేక ఇ-కామర్స్ వెబ్ సైట్ ను సోమాజిగూడ సర్కిల్ వద్ద నున్న ఫ్లాగ్ షిప్ షోరూం లో ఆవిష్కరించినది. ఈ వెబ్ సైట్ ను కుమారి కావ్య కళ్యాణ్ రాం, సినీ నటి బలగం మూవీ ఫేం ఆవిష్కరించారు. ఒరాఫో జ్యువెల్స్ తన స్వతంత్ర ఇ-కామర్స్ వెబ్సైట్ షషష.శీతీaటశీjవషవశ్రీం.ఱఅ ప్రారంభించినది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు తమకు నచ్చిన వెండి ఆభరణాలను ఎక్కడనుంచి అయిన ఈ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం కలుగు తుంది. ఈసందర్భంగా ఒరాఫో జ్యుయల్స్ డైరక్టర్ శ్రీ కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ 5 ఏళ్ల క్రితం కస్టమైజ్డ్ డిజైనర్ విలివైన ఆభరణాలు కొనుగోలుచేసే నూతన విధానానికి తెరతీసాము అన్నారు. ఇప్పుడు Aూ రావు నగర్ మెయిన్ రోడ్ , హైదరాబాద్ లోని మా మూడవ షోరూం ద్వారా తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా ఫ్రాంచైజీ పద్దతిలో త్వరలో ప్రత్యేక షోరూంలు ప్రారంభిస్తామని తెలిపారు. బంగారం ధరలు పెరగటం మరియు ఖాతాదారుల ఆర్ధిక వ్యవస్తను దెబ్బతీయడం వంటి కారణాలతో వెండి ఆభరణాలకు బాగా గిరాకి పెరిగింది. బస్న్గారు ఆభర ణాలకు బదులుగా వినూత్న రీతిలో వెండి ఆభరణాలు ఉద్భవించాయి. రాబోయే 3 సంవత్స రాలలో దక్షిణ భారత దేశంలో 25 షోరూమ్ లు ప్రారంభించాలనే లక్ష్యం కలిగి ఉన్నది. ఈ వెబ్ సైట్ ప్రత్యేకతలు : యూజర్ ఫ్రెండ్లీ మరియు డిజైన్ రిచ్ వెబ్సైట్, ఆభరణాల రకాలు యొక్క సులభమైన సమాచారం , వీడియో కాల్ సౌకర్యం స్లాట్ బుకింగ్ ద్వారా కలెక్షన్లను చూసే సౌక ర్యం, అన్ని చెల్లింపుల గేట్వేలు అందుబాటులో ఉన్నాయి, భారతదేశంలో ఉచిత షిప్పింగ్, అంత ర్జాతీయ షిప్పింగ్ సౌకర్యం కలదు. ఒరాఫో 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా తమ విలువైన ఖాతాదారులకు ఎంపిక చేసిన ఆభరణాలపైన 18% వరకు తగ్గిమ్పుని అంది స్తు న్నాది. లక్కీ డిప్ ద్వారా అయిదుగురు ఖాతాదారులకు ఒక్కొక్కరికి 250 గ్రాముల వెండి నాణా లు ఉచి తంగా అందిస్తుంది. జీవిత కాల నిర్వహణ సౌకర్యం, తిరిగికొనుగోలు (మార్పిడి) సౌక ర్యం, చీRI కస్టమర్లకు అందుబాటులో డిజైన్ల డిజిటల్ కేటలాగ్, వీడియో కాల్ ద్వారా షాపింగ్ సౌకర్యం.