Sunday, May 19, 2024

పాపన్న విగ్రహ నిర్మాణానికి విరాళం..

తప్పక చదవండి
  • రూ. 5 వేలిచ్చిన కొండబోయిన రాజు యాదవ్..
    జనగామ : జనగామ మండలం, వెంకిర్యియల గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహ నిర్మాణం కోసం.. పెంబర్తి గ్రామ వాస్తవ్యులు బిఆర్ఎస్ నాయకులు కోండబోయిన రాజు యాదవ్ రూ.5000/- డోనేట్ చేసారు . ఈ కార్యక్రమంలో తాల్లపల్లి అశోక్ గౌడ్, కృష్ణ గౌడ్, అంజయ్య గౌడ్, శివరాం గౌడ్, సిద్దిరాములు గౌడ్, బుచ్చిరాములు గౌడ్, గొల్లురి నరేందర్ గౌడ్, మల్లేషం, పర్శయ్య, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు