రూ. 5 వేలిచ్చిన కొండబోయిన రాజు యాదవ్..జనగామ : జనగామ మండలం, వెంకిర్యియల గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహ నిర్మాణం కోసం.. పెంబర్తి గ్రామ వాస్తవ్యులు బిఆర్ఎస్ నాయకులు కోండబోయిన రాజు యాదవ్ రూ.5000/- డోనేట్ చేసారు . ఈ కార్యక్రమంలో తాల్లపల్లి అశోక్ గౌడ్, కృష్ణ గౌడ్, అంజయ్య గౌడ్, శివరాం గౌడ్,...
తిరుమల బెంగళూరుకు చెందిన కోదండ రెడ్డి అనే శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు రూ.14 లక్షల విలువైన ఫోర్స్ ట్రావెలర్ వాహనాన్ని గురువారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం ఎదుట పూజలు నిర్వహించి, వాహనం తాలూకు తాళలను, డాకుమెంట్లను ఈవో ఏవి ధర్మారెడ్డికి దాత అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల డీఐ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...