- వైశ్యులకు కేవలం ఒక్క సీటు మాత్రమే..
హైదరాబాద్:
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లొ పోటీ చేయనున్నబీ.ఆర్.ఎస్. పార్టీ అభ్యర్థులను ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్.. 119 నియోజక వర్గాల్లో 115 సీట్లు మాత్రమే ప్రకటించారు.. మిగిలి 4 స్థానాలు పెండింగ్ లో ఉంచారు..
ప్రకటించిన స్థానాలలో సామాజిక వర్గాల లెక్కలు : జనరల్ సామాజిక వర్గానికి 58, బీసీ సామాజిక వర్గానికి 23, ఎస్సీ సామాజిక వర్గానికి 19, ఎస్టీ వర్గానికి 12, ముస్లీం వర్గానికి 3.. 7 స్థానాలకు మహిళలు..
జనరల్ సామాజిక వర్గంలో కులాల వారిగా చూస్తే : రెడ్డి 40.. వెలమలు 11.. కమ్మ 5.. బ్రహ్మణ 1.. వైశ్య 1.. కేవలం ఒక సీటు మాత్రమే వైశ్యులకు కేటాయించారు..
త్వరలో ప్రకటించబోయే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వైశ్యులకు ఎవరెన్ని సీట్లు కేటాయిస్తారని వైశ్యవర్గం వేచి చూస్తోంది..
తప్పక చదవండి
-Advertisement-