ఓదెల : ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి శాసనసభలో ప్రస్తావించిన నేపథ్యంలో ఉద్యమకారుల రాష్ట్ర కన్వీనర్ గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం మంత్రి పర్యటనలో స్వాగతం పలికి అభిమానాన్ని చాటి చెప్పి గొర్రె పిల్లను బహుకరించారు, శాసనసభ వ్యవహారాలు శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంథని పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యేలను,మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను త్వరలో కార్యరూపం దాల్చేలా కార్యచరణను తీసుకోవాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు..