Sunday, April 28, 2024

రాజకీయం

ఇండియా కూటమిలో అప్పుడే బీటలు

బీజేపీ శక్తివందన్‌ వర్క్‌షాపులో కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : విపక్షాలు పెట్టుకున్న ఇండియా కూటమి అప్పుడే విచ్ఛిన్నం అవుతోందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి...

ఎవరి లెక్కలు వారివి.. .

లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు సమీక్షల బిజీలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రంగంలోకి దిగితున్న కాంగ్రెస్, బీజేపీ ల నుంచి అధినేతలు తెలంగాణలో...

ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం...

సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ

బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌ రెడ్డి పది నెలల పాటు కొనసాగనున్న మహేందర్‌ రెడ్డి టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా ఐదుగురి నియామకం హైదరాబాద్‌ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ...

ఇండియా కూటమిలో లుకలుకలు

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒంటరి పోటీ బెంగాల్‌లో మొత్తం 42 పార్లమెంట్‌ స్థానాలు కాంగ్రెస్‌కు 2 సీట్లు ఇస్తామన్న మమతా బెనర్జీ 10 నుంచి 12 స్థానాలు డిమాండ్‌ చేస్తోన్న...

బిహార్‌ మాజీ సీఎంకు భారతరత్న

రెండుసార్లు బిహార్‌ సీఎంగా పని చేసిన కర్పూరీ థాకూర్‌ శతజయంతి సందర్భంగా ప్రకటించిన కేంద్రం 1924 జనవరి 24న జన్మించిన కర్పూరీ.. తొలి కాంగ్రెసేతర సీఎంగా కర్పూరీ థాకూర్‌ రికార్డు బిహార్‌...

ఇష్టమొచ్చినట్టు హామీలు

హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ ఏనాడు కలగనలేదు కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌...

పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం

సోషల్‌ మీడియా దుష్ప్రచార ప్రభావం అభూతకల్పనలు, అబద్దాల ప్రచారం ఓటమికి ఇదే కారణమంటూ కేటీఆర్‌ విశ్లేషణ హైదరాబాద్‌ : పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని...

మూసీ రివర్‌ ఫ్రంట్‌పై ప్రభుత్వం ఫోకస్‌

ప్రపంచ దృష్టిని ఆకర్షించే డిజైన్లు, నమూనాలు దుబాయ్‌లో 70 సంస్థలతో సీఎం సంప్రదింపులు పెట్టుబడులపై వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్‌మార్క్‌ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించిన సీఎం...

అన్నిరంగాల్లో అభివృద్ధి బీజేపీ లక్ష్యం

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ నిజామాబాద్‌ : దేశం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేయడమే బీజేపీ సంకల్పమని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ పేర్కొన్నారు. సిరికొండ...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -