Thursday, May 16, 2024

ఆంధ్రప్రదేశ్

అక్ష కథ సుఖాంతం..

తల్లి దండ్రులను చేరిన చిన్నారి.. సి.డబ్ల్యు.సి. అధికారుల చొరవతో ఏడేండ్ల తరువాత.. అమరావతి, 30 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చిన్నారి...

మరో రాకెట్ విజయవంతం..

సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి మరో రాకెట్‌ ప్రయోగం జరిగింది. సోమవారం (మే 29న) ఉదయం 10 గంటల 42 నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12...

చంద్రబాబుది అబద్దాల మేనిఫెస్టో..

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నానిటీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మహానాడులో టీడీపీ రిలీజ్ చేసిన మేనిఫేస్టోలో చంద్రబాబు...

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం..

వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల...

ఆంద్రప్రదేశ్ లో దారుణం..

బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. 5 గురికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం.. ఏపీలోని నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మూముడూరు గ్రామం బాణసంచా తయారీ కేంద్రంలో...

12 నెలలకు రెన్యువల్ ఇవ్వాలి..

ఇంటర్మీడియట్ ఆర్.జె.డీ కి కాంట్రాక్టు లెక్చరర్స్ విజ్ఞప్తి.. అమరావతి, 27 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తాము పని చేస్తున్న 12 నెలల కాలానికి రెన్యువల్...

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోగా శిలా తోరణం వరకు...

శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు..

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం మిథున లగ్నంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన...

అవినాష్‌రెడ్డికి తాత్కాలిక ఊరట..

వైఎస్‌ వివేకా హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌పై తాత్కాలిక ఊరట లభించినట్లయింది. బుధవారం తుది తీర్పును వెల్లడిస్తామని స్పష్టం...

జగన్ ఢిల్లీ టూర్ పై సస్పెన్స్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు.. గతంలో జగన్ ఢిల్లీకి వెళ్లినా.. ఈసారి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నీతి ఆయోగ్...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -