ఎంతోమందిని ఉన్నత స్థాయికి చేర్చిన పాఠశాల
అభివృద్ధికి నోచుకోని పాఠశాల
భయం భయంగా విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామని పాలకులు, అధికారులు, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అవి కేవలం మాటలకు పరిమితమవుతున్నాయి. నాయకులు అధికారులు చెప్పిన మాటలకు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిన దాఖలలు కనిపించడం లేదు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత...
పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు
వికారాబాద్ : దారుణంగా పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా గ్రామం పుల్ మద్ది శివారు పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ మండలం పులుమద్ది అడవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ (30) మృతి చెందినట్లు గుర్తించిన...
గెలిచి ఓడినోళ్ళు మళ్లీ గెలవరనే బీఆర్ఎస్ నాయకుల నోటికికళ్లెం వేసిన గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ గడ్డపై పైచేయి సాధించి కాంగ్రెస్ జెండా ఎగుర వేశారు
ప్రజల మొగ్గు ప్రసాద్ కుమార్ వైపే నని విశ్లేషణాత్మక కథనాలనువెలువరించిన ‘‘ఆదాబ్ హైదరాబాద్’’ దినపత్రిక
వికారాబాద్ జిల్లాలో నాలుగు స్థానాలను కైవసం చేసుకున్న హస్తం పార్టీ
నా గెలుపుకు కృషిచేసిన కాంగ్రెస్ కుటుంబసభ్యులకు,...
ఆబ్కారీ శాఖ అధికారులకు అప్పగించిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం
అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న ఆబ్కారీ అధికారులు..!!
వార్త సేకరణకు వెళ్లిన విలేకరులకు అడ్డు తగిలిన వైనం..
వికారాబాద్ : వికారాబాద్లో మద్యం బాటిళ్లు బారీ స్థాయిలో పట్టు బడ్డాయి. వికారాబాద్ పట్టణం నుండి ఓ గ్రామానికి మద్యం బాటిళ్లు వాహనంలో తరలిస్తుండగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే...
వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి కాకుండా అడ్డుపడ్డారు
ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది
అభివృద్ధికి పాటుపడే కాంగ్రెస్అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ను గెలిపించుకోవాలి
మున్సిపల్ ఛైర్పర్సన్, కాంగ్రెస్ నాయకురాలు మంజుల రమేష్
వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధిని అడుగడుగున అడ్డుకున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు వికారాబాద్ పట్టణ ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని, మీ...
వికారాబాద్ నియోజకవర్గం లో ఉలుకు పలుకు లేని బీజేపీ నాయకత్వం
వికారాబాద్ : వికారాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నాయకత్వంలో ఉలుకు పలుకు లేకపోవడంతో ఇప్పటికే మండల,గ్రామ స్థాయిలో ఉన్న బీజేపీ నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలలోకి వలస వెళ్లడంతో బీజేపీ క్యాడర్ సన్నగిల్లిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో బీజేపీలో చేరిన మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేకర్...
వివరాలు వెల్లడిరచిన జిల్లా ఎక్సైజ్ అధికారి నవీన్ చంద్ర
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో భాగంగా ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీ లలో 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎక్సైజ్ అధికారి నవీన్ చంద్ర బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్లో సోదాలు జరుపగా...
రూ. 9.50 లక్షలను స్వాదీనం చేసుకున్నవికారాబాద్ పోలీసులు
వికారాబాద్ : కోడ్ అమల్లోకి వచ్చిన రోజే నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు సూచనలు జారీ చేశారు. ఈ క్రమంలో మంగళ వారం ఓ వ్యక్తి కారులో డబ్బులతో వస్తుండగా గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లోని...
స్థానిక కౌన్సిలర్ భర్త దగ్గరుండి చెట్లు తొలగించిన వైనం
చెట్లు పెంచుడెందుకు… నరుకుడెందుకు అంటున్న స్థానికులువికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోనీ గాంధీ కాలనీలో కొన్ని సంవత్సరాల నుండి హరితహారం కార్యక్రమంలో రోడ్డుకు ఇరువైపులా పెట్టిన మొక్కలని మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు దగ్గరుండి తొలగించడం వికారాబాద్ జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది కొన్ని ఏళ్లుగా పెరిగిన...
ఢల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కున్న బిడ్డ కవిత
కవితను పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయలె
చిన్న ఫిర్యాదుతో ఈటలను క్యాబినేట్ నుంచి బర్తరఫ్
గతంలో రాజయ్యపై ఆరోపణల వస్తే...