రూ. 370 కోట్ల అవినీతి కనిపించిందంటే ఎవ్వరు నమ్ముతారు
జగన్ అవినీతి ముద్రను బాబుకు అంట గట్టాలని చూస్తున్నారు
కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు రావడం ఖాయం
టీటీడీపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ వంచ శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ :- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును తెలుగుదేశం...
తెలంగాణలో పుంజుకుంటున్న తెలుగుదేశం..
చంద్రబాబు అరెస్టు నిరసిస్తున్న తెలంగాణ ప్రజలు..
రాజకీయంగా కలిసివచ్చే అంశంగా చెబుతున్న విశ్లేషకులు..
తెలంగాణాలో టీడీపీ సానుభూతిపరులున్నారన్నది వాస్తవం..
టీడీపీ బలపడడంతో ఏపార్టీకి లాభం..? ఏపార్టీకి నష్టం..?
ఇప్పటికే అంచనాలు మొదలుపెట్టిన రాజకీయ విశ్లేషకులు..
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్తో టిడిపికి మరింత ప్రజాదరణ పెరుగుతోంది. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో క్రమంగా సానుభూతి పెరుగుతోంది....
జగన్ అనుకున్నదొక్కటి జరుగుతుంది మరొక్కటి
ప్రపంచ వ్యాప్తంగా బాబు అరెస్టును ఖండిస్తున్నారు
చంద్రబాబుకు పెరుగుతున్న మద్దతును చూసి అధికారపార్టీలకుకంటి మీద కునుకు లేకుండా పోయింది..
కక్షసాధింపులో భాగంగా బాబుఫై అక్రమ కేసులు పెట్టారు
కడిగిన ముత్యంలా సీబీఎన్ బయటికి రావడం ఖాయం
టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును బేషరతుగా వెంటనే విడుదల చేయాలనీ...
ఆ దిశలో ఐటిడిపి విభాగం సత్తా చాటాలి..
తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలిసే విధంగా ఉండాలి..
బస్సు యాత్రలోనే అభ్యర్థుల ప్రకటన..
భవిష్యత్తులో టిడిపి రాష్ట్రంలో ఏమి చేస్తుందో వివరిస్తాం..
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్..
సాంకేతిక పరిజ్ఞానం వేగం పెరిగింది.. ఆ దిశలో ఐటిడిపి ప్రయాణిస్తూ, క్షణాల్లో ప్రతి సమస్యకు పరిష్కారం...
పార్టీని అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని సూచన
టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
మహిళల హత్యలు లైంగిక వేధింపులు పెరిగాయి,
సమస్యలపై తెలుగు మహిళా విభాగం పోరాటం చేస్తుంది
తెలుగు మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి
హైదరాబాద్ : మహిళ శక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని మహిళ లేనిదే ప్రపంచం లేదన్నారు తెలంగాణ తెలుగుదేశం...
టీటీడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన
హైదరాబాద్ : మార్కెట్ యార్డులలో రైతులు తరలించిన పంటలను రక్షించలేని పరిస్థితి నేడు రాష్ట్రంలో నేలకొన్నదని టీటీడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఆరోపించారు. .. దశాబ్ది ఉత్సవాలు అంటూ రైతులకు బేడీలు వేయడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ...
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాళికోట హరికృష్ణ
కార్యవర్గ సభ్యులందరు టీడీపీ గెలుపుకోసం పనిచేయాలని సూచన
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరిరాజ్ అనుమతితో ఐటీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాళికోట హరికృష్ణ గురువారం 36 మందితో కూడిన రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించడం...
ఉత్తర్వులు జారీ చేసిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్.
36 మందితో జాబితా విడుదల.
హైదరాబాద్, 02 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ తెలుగుదేశం పార్టీ - తెలుగు మహిళా రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆ విభాగం అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని...
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి
హైదరాబాద్ : యూపీఎస్సీ సివిల్స్ ర్యాంకులు సాధించిన అభ్యర్ధులకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి అభినందనలు తెలియజేశారు. సివిల్స్ ర్యాంకును సాధించే క్రమంలో ఎన్నో వైఫల్యాలను వారు అధగమించి అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు...
రాష్ట్ర నూతన కార్యవర్గంలో మరో 28 మందికి చోటు
ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు
ఐదుగురు అధికార ప్రతినిధులు, 8 మంది కార్యనిర్వాహాక కార్యదర్శులు
పది మంది కార్యదర్శుల నియామకం చేపట్టిన కాసాని
రాష్ట్ర పార్టీ చేనేత, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ విభాగాలకు అధ్యక్షుల నియామకం
మరో విడతలో అర్హులకు రాష్ట్ర కార్యవర్గ, అనుబంధ విభాగాల పదవులు
తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు...