తెరాస ప్రభుత్వం మొదటిసారి గెలిచినప్పుడు నిర్మాణాత్మక పాత్ర పోషించింది..
రెండవసారి గెలిచినప్పుడు డిస్ట్రక్షన్ పాత్రలో కొనసాగుతూ బీ.ఆర్.ఎస్ గా మారింది
తెలంగాణ ప్రజా ప్రతినిధులపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు…
ఈ సారి ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.
టీడీపీకి అవకాశం ఇవ్వమని కోరుతున్నాం..
ప్రజలు ఆదరిస్తే ప్రజలు మెచ్చే స్వపరిపాలనను అందిస్తాం..
టీడీపీ నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్…
హైదరాబాద్ : గతంలో...