Tuesday, May 7, 2024

ఐటీడీపీ నూతన కమిటీ ఏర్పాటు

తప్పక చదవండి
  • తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాళికోట హరికృష్ణ
  • కార్యవర్గ సభ్యులందరు టీడీపీ గెలుపుకోసం పనిచేయాలని సూచన

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరిరాజ్ అనుమతితో ఐటీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాళికోట హరికృష్ణ గురువారం 36 మందితో కూడిన రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది.ఈ సందర్భంగా తాళికోట హరికృష్ణ మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యవర్గ సభ్యులందరు టీడీపీ గెలుపుకోసం పనిచేయాలని సూచించారు. టీడీపీ క్రమశిక్షణతో కూడిన పార్టీ అని ప్రతీ నాయకుడు బాధ్యతతో మెలగాలని అన్నారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు : కృష్ణకాంత్, నిమ్మగడ్డ అరూప్ , ఎండీ గౌస్ , బాలరాజ్ , విశ్వనాధ్, కళ్యాణ్ చక్రవర్తి
ప్రధాన కార్యదర్సులు : వెంకట ప్రసాద్ , పచ్వా జగదీశ్ , కిరణ్ మాగంటి, మెల్లం శ్రీనివాస్, శ్రీనాథ్, అరబందీ శ్రీనివాస్, సునీల్ కుమార్
అధికార ప్రతినిధులు : ఆకారపు శ్రీనివాస్ , కరుణాకర్, మురళి కృష్ణ
కార్యనిర్వాహక కార్యదర్సులు: రమణయ్య , బూర్గుల శ్రీనివాస రావు, కాకనూరి కిరణ్ , షైక్ రియాజ్ అహ్మద్, ప్రవీణ్, కోటేశ్వర రావు, జనార్దన్ రావు , రాజా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్
కార్యదర్సులు: రాచర్ల చందు, కాసి యాదవ్, పాష, కుంజు ఆనంద్, వంశి, వాడకోండ రాజశేఖర్, కృష్ణ ప్రసాద్ , జగదీశ్ గౌడ్, గోవింద్

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు