Saturday, July 27, 2024

Telangana

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విష్ణు మంచు ‘కన్నప్ప’ సందడి

విష్ణు మంచు కన్నప్ప సినిమాను మే 20న కేన్స్‌లో జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్‌లో "ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప"గా ఆవిష్కరించనున్నారు. తెలుగు సినిమాని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తుండటం ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది. "ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప" కేవలం సినిమా కాదు.. ఇది ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ కానుంది. కథను చెప్పే విధానాన్ని...

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం గరం.. రెండు సంవత్సరాలుగా ఇవ్వని సీఎంఆర్‌ రాత్రికి రాత్రే డంప్‌ చేస్తున్న మిల్లర్లు! సూర్యాపేట జిల్లా, తిరుమలగిరిలోని ఎ.ఎస్‌.ఆర్‌ రైస్‌ ఇండస్ట్రీ జిమ్మిక్కులు.. 2021-22 సీజన్‌ కు చెందిన 2 కోట్ల...

మిల్లర్లపై నాన్ బెయిలబుల్ కేసులు..

సి.ఎం.ఆర్ బియ్యం ఎగవేత మిల్లర్లపై ప్రభుత్వం సీరియస్.. సూర్యాపేట జిల్లా మిల్లర్స్ అధ్యక్షుడిపై నాన్ బెయిలబుల్ కేసులు సన్మానించిన అధికారులే.. సంకెళ్లు వేసేందుకు సిద్ధమయ్యారు..! కోట్లాది రూపాయల బియ్యం ఎగవేతలో అధికారుల పాత్ర లేదా.? మిగిలిన 60 మంది మిల్లర్లంతా పవిత్రులేనా..? సి.ఎం.ఆర్ (కష్టమ్ మిల్డ్ రైస్) బియ్యం సేకరణ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా వర్కఅవుట్ చేస్తోంది. పెండింగ్...

ఓట్ల పండుగ‌లో సాధువులు

(చదువుకున్నళ్లో కన్నులు తెరిపిస్తున్న సాధువులు) ప్రపంచానికి దూరం ఉన్నా టైంకు ఓటు వేసిన సాధువులు పార్లమెంట్ ఎన్నికల్లో తమ బాధ్యత నెరవేర్చుకున్న వైనం గ్రామీణ ప్రాంతాల్లో కన్న పట్టణాల్లో తగ్గుతున్న ఓటింగ్ శాతం ఇకనైన సామాన్య పౌరులు ఓటు వేస్తారా..? ప్రజాసామ్యంలో ఓటు హక్కు విలువ ఎంతో తెలిసి కూడా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేయని గొప్ప గొప్ప...

బరితెగించిన పటాన్ చెరు స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్..

ప్రైవేటు కమర్షియల్ కంపెనీల చేతిలోకి టిఎస్ఐఐసి స్థలం.. కిరాయిల పేరుతో 5 షో రూమ్ లకు అంటగట్టిన కేటుగాడు.. ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు.. కేవలం నోటీసు జారీ చేసి చేతులు దులుపుకున్న జెడ్.ఎం. అనురాధ.. ఎంత చేతులు మారాయో..? కానీ అటువైపు కన్నెత్తి చూడని అధికారి.. జోనల్ మేనేజర్ అండ్ కమిషనర్ అనురాధ వ్యవహార తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు.. ఉన్నతాధికారులు స్పందించి...

క‌విత‌కో న్యాయం.. మందికో న్యాయమా.?

ఢల్లీ లిక్కర్‌ కేసులో ఇరుక్కున్న బిడ్డ కవిత కవితను పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయలె చిన్న ఫిర్యాదుతో ఈటలను క్యాబినేట్‌ నుంచి బర్తరఫ్‌ గతంలో రాజయ్యపై ఆరోపణల వస్తే మంత్రి పదవీ నుంచి తొలగింపు రెండు నెలల నుంచి తీహార్‌ జైళ్లో ఉన్న కూతురిపై మమకారం ఎమ్మెల్సీగా ఉండి సారాదందా కల్వకుంట్ల ఫ్యామిలీపై గరం అవుతున్న తెలంగాణ ప్రజలు స్వార్ధపూరిత రాజకీయాలు చేస్తున్న...

మల్కాజ్‌ గిరి ‘గాలి’ సునీత వైపే..!

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై పట్నం దంపతులకు పట్టు రెండు సార్లు రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ గా అనుభవం భర్త మహేందర్‌ రెడ్డికి రవాణమంత్రిగా మంచిపేరు సునీతా మహేందర్‌ రెడ్డిల చేరికతో హస్తం శ్రేణుల్లో జోష్‌ అధికార పార్టీలో చేరడంతో పట్నం సునీత వైపే అంతా మొగ్గు మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి లోక్‌ సభ టికెట్‌ ఇచ్చిన అధిష్టానం ఆమె ఎంపీగా...

కౌన్‌ బనేగా చేవెళ్ల కా షహెన్‌ షా

అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీ తప్పటడుగు వేసిందా గులాబీని కాసాని వికసింపగలడంటున్న ప్రజలు మా సేవా కార్యక్రమాలే గెలిపిస్తాయంటూ వీరేష్‌ ధీమా సామాజిక న్యాయం కోసమే గెలిపించండంటున్న కొండా ఆస్తులు కాపాడుకోవడం కోసమే పార్టీలు మారుతున్నాడంటూ రంజిత్‌ రెడ్డి పై విమర్శలు ఇద్దరు రెడ్లు ఒక బిసి.. పట్టం ఎవరికి కడతారో చేవెళ్ల లోక్‌ సభలో భిన్న ప్రాంతాల విభిన్న రాజకీయం చేవెళ్ల పార్లమెంట్‌...

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయని జీహెచ్‌ఎంసీ బిల్లులో పర్సంటేజీ ఇస్తే పని అయిపోయినట్టే లంచం ఇచ్చినోళ్లకు మాత్రమే బకాయిలు క్లీయర్‌ నాసిరకం పనులకు 20శాతం వరకు కమీషన్‌ వసూలు ఆదాబ్‌ చేతిలో జనార్థన్‌ లంచాల...

రవిప్రకాష్‌.. తగ్గేనా.. నెగ్గేనా..!

స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్! ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…! ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన! తలక్రిందులైతే తిప్పలే! సంచలనం సృష్టిస్తున్న ఆర్‌పి సర్వే! తెలంగాణాలో జాతీయ పార్టీల హవా! బీఆర్ఎస్ జీరో.. ఒక్క సీటు రాదంటూ రిపోర్ట్! రవిప్రకాష్..!! తెలుగునాట ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ట్రెండ్ సెట్టర్…! ఇన్ ఫుట్ నుండి అవుట్ లుక్ వరకు నేషనల్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -