తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో సందర్భంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి నివాళులు ఆరోపించారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి.. ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గేమల్లేశం, దయనంద్ గుప్తా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, రాచకొండ కమిషనర్ డి.ఎస్.చౌహన్, ఎల్.బి.నగర్ డిసిపి...
రాష్ట్రంలో ఫార్మా రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. పదేండ్లలో ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, మెడికల్ డివైజ్ పరికరాల మార్కెట్ 100 బిలియన్ డాలర్లు(రూ.8 లక్షల కోట్లకు పైమాటే)కు చేరుకుంటుందన్న అంచనావేసినప్పటికీ, దీంట్లో ఇప్పటికే 80 బిలియన్ డాలర్ల(రూ.7 లక్షల కోట్లు)కు చేరుకున్నదని రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. హైదరాబాద్లో ఫార్మాలిటికా...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని జూన్ 2 న దశాబ్దిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అవతరణ దినోత్సవం సంబురాలు 21 రోజుల పాటు రోజుకు ఒక ప్రత్యేకతతో కార్యక్రమాలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు 105 కోట్లు కేటాయించి ఆ ఉత్సవ వేడుకలలో...
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో మాక్లూర్ మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ కవిత, మంత్రి మల్లారెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ప్రజల కోసం శ్రమిస్తున్న నమస్తే తెలంగాణ పేపర్ చదవాలని, టీ న్యూస్...
ముఖ్యమంత్రి కేసీఆర్ వందేళ్ల ప్రణాళికతో అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా సచివాలయం నిర్మాణం, జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, తాగు, సాగు నీటి ప్రాజెక్టులు,...
తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి 'దళిత బంధు' పథకంలో దగా పడ్డ దళిత జనం..జీఎస్టీ పేరుతో ఒక్కో లబ్ధిదారుడి నుండి రూ. 1,78,200 దోపిడీ చేసి, కోట్లు కొట్టేసిన ఏజెన్సీలుఒక్క నకిలీ లైసెన్స్ పేరుతో మూడు ఏజెన్సీలు.. 223 కొటేషన్లు… వెరసి 2 కోట్ల 4 లక్షల 40 వేలు దిగమింగిన వ్యాపారి..'దళిత బంధు' పథకంతో...
తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోని అనేక గ్రామాల్లో "బొడ్రాయి " ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రవేశించగానే ప్రతి ఊరిలో " బొడ్రాయి" కన్పిస్తుంది.ఆ " బొడ్రాయి" ని గ్రామ దేవతగా భావించి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, గుమ్మడి కాయలు వేప కొమ్ములతో పూజిస్తారు.ఆ ఊరి " బొడ్రాయి" ఆ ఊరి ఆడబిడ్డ గా...
హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :పలువురు డీఎస్పీ లకు అడిషనల్ డిఎస్పీ లుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..
పదోన్నతులు పొందిన వారి వివరాలు :ఎస్. రమేష్, వరంగల్ రేంజ్.. కె. నర్సింహా రెడ్డి, హైదరాబాద్ రేంజ్.. ఎస్. వినోద్ కుమార్, హైదరాబాద్ రేంజ్.. ఎస్. సూర్య...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...