Thursday, May 2, 2024

telangana state

తెలంగాణ‌లో 2023 ఐటీఐ అడ్మిషన్స్..

రాష్ట్రంలోని ప్రభుత్వ/ప్రైవేట్‌ ఐటీఐల్లో సీవోపీఏ, కార్పెంటర్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, ఫౌండ్రీమ్యాన్‌, మెషినిస్ట్‌, ప్లంబర్‌, టర్నర్‌, వెల్డర్‌, వైర్‌మ్యాన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ, హాస్పిటల్‌ హౌస్‌ కీపింగ్‌, మెషినిస్ట్‌, మెకానిక్‌ ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోర్సు: ఐటీఐ.. ట్రేడులు: సీవోపీఏ, కార్పెంటర్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, ఫౌండ్రీమ్యాన్‌, మెషినిస్ట్‌, ప్లంబర్‌, టర్నర్‌,...

‘దళిత బందు’ను మేసిన రాబందులు..పార్ట్ – 2

తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి 'దళిత బంధు' పథకంలో దగా పడ్డ దళిత జనం..జీఎస్టీ పేరుతో ఒక్కో లబ్ధిదారుడి నుండి రూ. 1,78,200 దోపిడీ చేసి, కోట్లు కొట్టేసిన ఏజెన్సీలుఒక్క నకిలీ లైసెన్స్ పేరుతో మూడు ఏజెన్సీలు.. 223 కొటేషన్లు… వెరసి 2 కోట్ల 4 లక్షల 40 వేలు దిగమింగిన వ్యాపారి..'దళిత బంధు' పథకంతో...

తెలంగాణ జిల్లాల్లోని అనేక గ్రామాల్లో ” బొడ్రాయి” ప్రతిష్ఠాపన మహోత్సవాలు

తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోని అనేక గ్రామాల్లో "బొడ్రాయి " ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రవేశించగానే ప్రతి ఊరిలో " బొడ్రాయి" కన్పిస్తుంది.ఆ " బొడ్రాయి" ని గ్రామ దేవతగా భావించి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, గుమ్మడి కాయలు వేప కొమ్ములతో పూజిస్తారు.ఆ ఊరి " బొడ్రాయి" ఆ ఊరి ఆడబిడ్డ గా...

పలువురు డీఎస్పీ లకు అడిషనల్ ఎస్పీలుగా ప్రమోషన్లు..

హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :పలువురు డీఎస్పీ లకు అడిషనల్ డిఎస్పీ లుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. పదోన్నతులు పొందిన వారి వివరాలు :ఎస్. రమేష్, వరంగల్ రేంజ్.. కె. నర్సింహా రెడ్డి, హైదరాబాద్ రేంజ్.. ఎస్. వినోద్ కుమార్, హైదరాబాద్ రేంజ్.. ఎస్. సూర్య...

ఐ.ఎన్.టి.యూ.సి. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శీలం రాజ్ కుమార్ గంగపుత్ర

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 ఐ.ఎన్. టి.యూ.సి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శీలం రాజ్ కుమార్ గంగపుత్ర.. ఈ సందర్భంగా ఆయనను తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర.. హనుమకొండలోని ఐ.ఎన్.టి.యూ.సి. కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి.. పుష్పగుచ్ఛము అందించి.. శాలువాతో ఘనంగా...
- Advertisement -

Latest News

అరకొర గుడ్డలు.. ఆగమౌతున్నారు బిడ్డలు

నేటి మహిళల ఎక్స్ పోజింగ్ వల్లనేరాల శాతం పెరుగుతుందిమహాలక్ష్మిలా ఉండాల్సిన ఆడపిల్లకళ తప్పి కకలావికలం అవుతుంది చేయెత్తి దండం పెట్టాల్సిన ఆడపిల్లకుచెయ్యి పట్టి లాగే సంస్కృతీ మొదలైందిపరాయి...
- Advertisement -