డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులను బంద్ చేస్తాం..
తీవ్రంగా హెచ్చరించిన రేషన్ డీలర్ల జేఏసీ నాయకులు..
హైదరాబాద్ జిల్లా ప్రధాన రేషన్ కార్యాలయం ముందు నిరసన..రేషన్ డీలర్లు ధర్నాకు దిగారు.. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలంటూ రేషన్ డీలర్లు హైదరాబాద్ జిల్లా ప్రధాన రేషన్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. తమకు న్యాయం...
తెలంగాణ వైపు భారత దేశం చూస్తోంది..
పవర్ పర్ క్యాపిటల్లో నెంబర్ వాల్ లో ఉన్నాం..
నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను ప్రారంభించిన కేసీఆర్..
నిర్మల్ జిల్లాలో 396 గ్రామ పంచాయతీలకు ఒక్కో దానికిరూ.10 లక్షల చొప్పున నిధులు ఇస్తున్నాం : కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ మోడల్ భారతదేశమంతా మార్మోగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకు మీరే కారణమని(ప్రభుత్వ...
అవన్నీ ఊహాగానాలే అన్న బండి సంజయ్..
అమిత్ షా, నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేంటి..?
ఎంతోమంది ప్రతిపక్ష నేతలు కలుస్తూనే ఉంటారు : బండి..
తెలంగాణాలో బీ.ఆర్.ఎస్. కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలదా..?అని అనుమానం వ్యక్తం చేస్తున్న ఆ పార్టీలోని కొందరు నాయకులు..
హైదరాబాద్: టీడీపీ తో బీజేపీ పొత్తు ఊహాగానాలేనని బీజేపీ నేత బండి సంజయ్ తోచిపుచ్చారు....
అప్పు లేని బ్రతుకు అద్భుతమైన బ్రతుకు..కారం మెతుకులు తిన్నా కంటి నిండా కునుకు…అప్పు చేసి ఆగం కావద్దన్నో…అప్పు ఉన్న మనస్సు అరవై ఊర్లు తిరుగు..అప్పుల కుప్ప పాముల పుట్టలా పెరుగు..అవసరానికి మించిన అప్పు ఆయువు కూడా తియ్యును..అధిక అప్పు ఆరోగ్యానికి హానికరం..అందుకే అప్పు చేసే ముందు ఆలోచనచెయ్యాలె…!! ఇంత వరకు బాగానే ఉంది..మరి ఏమాలోచించి...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో సందర్భంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి నివాళులు ఆరోపించారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి.. ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గేమల్లేశం, దయనంద్ గుప్తా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, రాచకొండ కమిషనర్ డి.ఎస్.చౌహన్, ఎల్.బి.నగర్ డిసిపి...
రాష్ట్రంలో ఫార్మా రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. పదేండ్లలో ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, మెడికల్ డివైజ్ పరికరాల మార్కెట్ 100 బిలియన్ డాలర్లు(రూ.8 లక్షల కోట్లకు పైమాటే)కు చేరుకుంటుందన్న అంచనావేసినప్పటికీ, దీంట్లో ఇప్పటికే 80 బిలియన్ డాలర్ల(రూ.7 లక్షల కోట్లు)కు చేరుకున్నదని రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. హైదరాబాద్లో ఫార్మాలిటికా...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని జూన్ 2 న దశాబ్దిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అవతరణ దినోత్సవం సంబురాలు 21 రోజుల పాటు రోజుకు ఒక ప్రత్యేకతతో కార్యక్రమాలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు 105 కోట్లు కేటాయించి ఆ ఉత్సవ వేడుకలలో...
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో మాక్లూర్ మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ కవిత, మంత్రి మల్లారెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ప్రజల కోసం శ్రమిస్తున్న నమస్తే తెలంగాణ పేపర్ చదవాలని, టీ న్యూస్...
ముఖ్యమంత్రి కేసీఆర్ వందేళ్ల ప్రణాళికతో అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా సచివాలయం నిర్మాణం, జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, తాగు, సాగు నీటి ప్రాజెక్టులు,...