- 99 మంది ఎస్ఐలకు ఇన్స్పెక్టర్స్ గా ప్రమోషన్స్..
- ఉత్తర్వులు జారీ చేసిన మల్టి జోన్ 2 ఐజీ..
![](https://www.aadabhyderabad.in/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-23-at-5.09.53-PM-719x1024.jpeg)
తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు భారీ ఎత్తున పదోన్నతులు కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. సుమారు 99 మంది ఎస్.ఐ.లకు ఇన్సపెక్టర్స్ గా ప్రమోషన్స్ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది..
![](https://www.aadabhyderabad.in/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-23-at-5.09.52-PM-678x1024.jpeg)
ఈ మేరకు మల్టి జోన్ 2 ఇన్స్పెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు..
![](https://www.aadabhyderabad.in/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-23-at-5.09.52-PM-1-1024x957.jpeg)