Saturday, May 18, 2024

telangana government

సంచార కులాలకు, ఎంబీసీలకు సరైన గుర్తింపును ఇచ్చింది కేసీఆరే..

తెలంగాణా రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు స్వర్ణోత్సవ వేడుకలకు భారీగా తరలివచ్చి పాల్గొన్న వీరభద్రీయులు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతఙ్ఞతలు తెలిపిన స్వర్ణోత్సవ వేడుక సభ.. హైదరాబాద్ :అత్యంత వెనుకబడిన వర్గాలు, సంచార కులాలు, జాతులకు ప్రత్యేక గుర్తింపును, ఆత్మగౌరవంను పెంపొందింపజేసిన ఘనత ముఖ్య మంత్రి కేసీఆర్ కే దక్కుతుందని తెలంగాణ...

తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పుచేస్తున్న ఏకైక సర్కార్ జగన్ దే..

జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్.. దొంగ ఓట్లతో మళ్ళీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అవినీతిలో, అప్పుల్లో పోటీ పడుతున్నాయి.. కేంద్రం ఇచ్చే నిధులతో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అంతో ఇంతో మేలు జరుగుతోంది.. ఓటర్ చైతన్య మహాభియాన్ కార్యక్రమంలో బండి వర్చువల్ గా...

లీకుల వీరుడు వీరారెడ్డి..

ఒప్పొందాలకు తూట్లుపొడిచిన జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ.. మిషన్ భగీరథ ప్రాజెక్టులో గొలుసుకట్టు విధానానికి తెరలేపిన వైనం.. నిషేధంలో వున్న సబ్ కాంట్రాక్ట్ పద్దతితో ప్రభుత్వాన్ని మోసం చేసిన ఘనాపాటి.. నాశిరకం పనులతో లీకేజీలతో విలువైన మంచినీటిని మట్టిపాలు చేస్తున్న దుర్మార్గం.. హైడ్రో టెస్టులు నిర్వహించకుండా లంచాలతో జేబులు నింపుకున్న కొందరు ప్రభుత్వ అధికారులు.. ప్రభుత్వం ముందుచూపుతో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కళ్ళు...

సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లకు కృతజ్ఞతలు

హైదరాబాద్ : ట్యాంకుబండ్ పైన ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహం కోసం రూ. 3 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు మంత్రి డా. వి . శ్రీనివాస్ గౌడ్ ని తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ఉప్పల్ ఆర్టీఓ పుల్లెంల...

పేదల ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్‌ ఇళ్లు

పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక మోర్తాడ్‌లో ఇళ్లను అప్పగించిన మంత్రి వేముల నిజామాబాద్‌పేదల ఇంటికలను సాకారం చేస్తున్నామని, పారదర్శకంగగా ఇల్లను కట్టించి అందచేస్తున్నామని రాష్ట్ర రోడ్లు`భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. పేదలంతా గౌరవంగా బతకాలన్నదే కెసిఆర్‌ సంకల్పమని అన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా, పారదర్శకంగా అధికార యంత్రాంగం లబ్దిదారులను...

న్యాయ సలహా కోసం ఆర్టీసీ బిల్లు..

గతంలో వెనక్కి పంపిన బిల్లులపై కూడా.. న్యాయ సలహా కోరిన గవర్నర్ తమిళి సై..హైదరాబాద్ : ప్రభుత్వంలో తెలంగాణ ఆర్‌టీసీ విలీనం చేసేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రవేశపెట్టిన బిల్లుకు ఇప్పటికే శాసన సభ, శాసన మండలి ఏక్రగీవంగా ఆమోదం పలికాయి. అయితే ఆర్టీసీ విలీన...

మంచినీటి పథకంలో గొంతు నొక్కుతున్న దౌర్భాగ్యం..

కోట్లాది రూపాయలు అప్పనంగా కొట్టేసిన జీ.వీ.పీ.ఆర్. కంపెనీ చైర్మన్ జీ.ఎస్.పీ. వీరారెడ్డి.. అంతులేని అవినీతిలో సంబంధిత అధికారుల భాగస్వామ్యం.. పరీక్షలు చేయకుండానే చేసినట్లు సర్టిఫికేట్ ఇచ్చి బిల్లుల విడుదల.. ఉపయోగకరమైన పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వ ఆశయానికి తూట్లు.. సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగుచూసిన భయంకర నిజాలు.. మంచినీళ్లు తాగయినా ప్రాణాలు నిలుపుకుందామని ఎంతోమంది ఆశతో చూస్తుంటారు.. అలాంటి వారి దాహార్తిని...

బతుకమ్మ చీరలు రెడీ..

10 రంగులు, 25 డిజైన్లు.. 240 వైరటీలు.. ముందస్తు పంపిణీకి ప్రణాళికలు.. కోటి చీరలకు ఆర్డర్ ఇచ్చిన తెలంగాణ సర్కార్.. హైదరాబాద్ : ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చీరలు అందించడంతోపాటు నేతన్నకు ఉపాధి చూపించి ఆదుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 2017 నుంచి ఏటా 18 ఏళ్లు నిండిన బిపిఎల్ మహిళలందరికీ...

తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌..

( ప్రకంపనలు సృష్టించిన హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపులు.. ) ఓ.ఎస్.డీ. హరికృష్ణను సస్పెండ్ చేసిన సర్కార్.. ఇంచార్జ్ ఓ.ఎస్.డీ.గా సుధాకర్ నియామకం.. సంఘటనపై విచారణ జరుపుతున్న చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు.. అరాచకాలపై ట్వీట్ చేసిన ఎమ్మెల్యే కవిత.. కవిత ట్వీట్ పై స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..హైదరాబాద్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ.ఎస్.డీ. హరికృష్ణను సస్పెండ్‌...

కెసిఆర్‌ సర్కార్‌కు షాకిచ్చిన హైకోర్టు..

వీఆర్‌ఏల సర్దుబాటు జీఓ ల రద్దు.. యధాతధ స్థిఠీ కొనసాగించాలని ఆదేశం.. ఈ మేరకు మధ్యాంత ఉత్తర్వులు జారీ చేసిన హై కోర్టు..హైదరాబాద్‌ : తెలంగాణలో వీఆర్‌ఏలను వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంపై జారీ...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -