Saturday, July 27, 2024

సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లకు కృతజ్ఞతలు

తప్పక చదవండి

హైదరాబాద్ : ట్యాంకుబండ్ పైన ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహం కోసం రూ. 3 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు మంత్రి డా. వి . శ్రీనివాస్ గౌడ్ ని తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ఉప్పల్ ఆర్టీఓ పుల్లెంల రవీందర్ గౌడ్ , తెలంగాణ గౌడ సంఘం ఉపాధ్యక్షుడు నాసగోని రాజయ్య గౌడ్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ మాట్లాడుతూ గౌడ్స్ గౌరవం పెంచేలా సంక్షేమ చర్యలు సీఎం కేసీఆర్ చేపడుతున్నారని కొనియాడారు. విగ్రహం కోసం నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాపన్న గౌరవం పెంచేతున్న బిఆర్ ఎస్ కు గౌడ్స్ అంతా రుణపడివుంటారని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు