అమరావతి : తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ములాఖత్ కానున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. ఇప్పటికే ములాఖత్ అయ్యేందుకు జైలు అధికారుల నుంచి అనుమతిలభించింది. అయితే, చంద్రబాబు, పవన్ మధ్య సుమారు 40 నిమిషాల పాటు భేటీ...
చంద్రబాబు నిజాయితీ కలిగిన రాజకీయనేత
విజయవాడ ఎంపి కేశినేని నాని వ్యాఖ్య
విజయవాడ : తాను టిడిపిలోనే ఉన్నానని,వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని కేశినేని నాని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దేశ రాజకీయాల్లోనే నిజాయితీ కలిగిన వ్యక్తి అని.. అవినీతి మచ్చ లేని నాయకుడు అని ఎంపీ కేశినేని...
డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన రాష్ట్రంలో కొలువులు దొరకని పరిస్థితి
కాసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు చేయూత
జాబ్ మేళా తో యువతకు ఉపాధి అవకాశాలు అందుతున్నాయి
రానున్న రోజుల్లో జాబ్మేళ కార్యక్రమాలను గ్రామాలకు విస్తరిస్తాం
చదువుకున్న విద్యార్థులకు కాసాని ఫౌండేషన్ భరోసాగా ఉంటుంది
కాసాని ఫౌండేషన్ చైర్మన్,పరిగి నియోజకవర్గ కంటెస్టింగ్ ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్...
యువతకు,మహిళలకు,బీసీలకు టీడీపీ గతంలో ఎన్నో అవకాశాలిచ్చింది
అందుకే కాసాని జ్ఞానేశ్వర్ గారు టీటీడీపీ భాద్యతలు స్వీకరించారు
అధికారం ఏ ఒక్కరిది కాదు,స్పష్టమైన విధానాలతో వెళితే ప్రజలు ఆదరిస్తారు..
మాకు అధికారం మీద యావలేదు .అధికారం లేనప్పుడు సహాయం చేశాం
ప్రజలు అవకాశమిచ్చి పాలకులుగా అధికారం ఇస్తే మరింతగా ప్రజా సేవ చేస్తాం
టీడీపీ క్రమశిక్షణతో కూడిన పార్టీ ,ఈ సారి ప్రజలు...
హైదరాబాద్, తెలుగు దేశం పార్టీ జాతీయ అద్యక్షలు నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చెర్మన్ నారా భువనేశ్వరి జన్మదినం సందర్బంగా మంగళవారం రోజు మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ హస్పటల్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి 50 లక్షల రుపాయలతో నిర్మించిన ఆక్షిజన్ ప్లాంట్ వద్ద కొండపల్లి...
మానవ ఆక్రమ రవాణాలో తెలంగాణ ముందుంది
దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారు మంచిదే..
దశాబ్ది ఉత్సవాలు జరుపుకునేంత ఘనత ఏమి సాధించారు
ప్రజా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడటం లేదు
తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి,
రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత విమర్శలు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుతుంది . మంచిదే.. కానీ,...
తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించినటీటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
పార్టీ గెలుపు కోసం తీవ్రంగా పనిచేయాలని పిలుపు..
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో ఉన్న రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు...
మంత్రి గుడివాడపై బుద్దా ఫైర్
విశాఖపట్టణం (ఆదాబ్ హైదరాబాద్) : రాజకీయాల్లో ఏదిపడితే అది మాట్లాడం సరికాదని, అందుకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని మంత్రి గుడివాడ అమర్నాథ్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. జగన్ పిచ్చి గుడివాడ అమర్కి కూడా పట్టినట్లు ఉందని విమర్శించారు. పవన్ కంటే…తన తోనే ఎక్కువ మంది...
రాజ్యాంగం సాక్షిగా సరియైన నాయకుడికి ఓటు వేయలేమా..? యువతలో ఎన్నికల చిచ్చు.. పెడుతున్నది.. ఎవడు.. భారతదేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా కులాల, మతాల, నాయకులు అంటూ మన...