Saturday, April 20, 2024

tdp party

అంబటిరాయుడి పొలిటికల్‌ ఇన్నింగ్స్‌

వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన స్వాగతించిన టిడిపి.. అయోమయంలో వైసిపి అమరావతి : వైఎస్‌ఆర్‌సీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. టిక్కెట్లు దక్కక కొందరు రాజీనామాలకు సిద్దపడుతున్నారు. మరికొందరు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా క్రికెటర్‌ అంబటి రాయుడు షాక్‌ ఇచ్చారు. పార్టీలో జాయిన్‌ అయిన వారం రోజులకే పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి...

బిసిల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదలచేస్తాం

జనవరి 4నుంచి జయహో బిసి కార్యక్రమం నిర్వహణ తెలుగుదేశం బిసిల పుట్టినిల్లు…న్యాయం చేసింది మేమే టిడిపి-జనసేన మధ్య అద్భుత సమన్వయం ఉంది వ్యూహం సినిమా నిర్మాత సిఎం జగన్మోహన్ రెడ్డే నేను సజ్జల, రఘురామిరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదవాలా? విలేకరుల సమావేశంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మంగళగిరి : రాష్ట్రంలో బిసిలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జనవరి 4వ తేదీ...

ఉద్యమాంధ్రప్రదేశ్‌గా ఆంధ్రా..

హామీలు నెరవేర్చడంలో జగన్‌ విఫలం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అమరావతి ; ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారిందని ఇందుకు సమ్మెలే నిదర్శనమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. అంగన్‌వాడీలు, మున్సిపల్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విఫలం అయ్యారని అన్నారు. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన...

మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు దంపతలు

విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరితో కలిసి గుణదల మేరీమాతను దర్శించుకున్నారు. మరియమాత ఆలయంలో చంద్రబాబు దంపతులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో చంద్రబాబు, భువనేశ్వరి పాల్గొన్నారు. మేరీమాత ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు వర్ల రామయ్య, జవహర్‌, దేవినేని ఉమ, అశోక్‌ బాబు, కొల్లు రవీంద్ర,...

ముగిసిన లోకేశ్ యువగళం

పోలిపల్లెలో యువగళం నవశకం సభ హాజరైన చంద్రబాబు, పవన్, బాలయ్య ఈ సభ నుంచే భవిష్యత్ కార్యాచరణ టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసిన సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో నేడు యువగళం విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. యువగళం నవశకం పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ సభ కొద్దిసేపటి కిందట...

తుఫాను బాధిత రైతులను గాలికొదిలేశారు : కేశినేని నాని

విజయవాడ : మిచౌంగ్‌ తుపాను రాష్ట్ర రైతాంగాన్ని అతలాకుతలం చేసిందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. అన్ని పంటలతో పాటు పూత విూద మామిడి కూడా దెబ్బ తిన్నదన్నారు. కొన్ని లక్షల ఎకరాల్లో పంట దెబ్బ తిని వరి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎకరానికి 40 నుంచి 50 వేల ఎకరాలు నష్టపోయారన్నారు....

కోనసీమ జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర

ఆక్వా రైతులతో లోకేశ్ సమావేశం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. . ఈ సందర్భంగా లోకేశ్ ఆక్వా రైతులతో సమావేశమయ్యారు. ఆక్వా రైతులు తమ సమస్యలను లోకేశ్ కు వివరిస్తూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ… ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని అన్నారు....

కాకినాడలో వైద్యుడి ఆత్మహత్యకు జగన్‌దే బాధ్యత

వైసిపి నేతల భూదాహానికి ఇంకెంతమంది బలి కావాలి టిడిపి అధ్యక్షుడు అచ్చన్నాయుడు ఆగ్రహం అమరావతి : కాకినాడలో యువ వైద్యుడు శ్రీ కిరణ్‌ (33) ఆత్మహత్య కు సీఎం జగన్‌ రెడ్డిదే బాధ్యతని, వైసీపీ నేతల భూ దాహనికి ఇంకెంతమంది బలికావాలంటూ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన సోమవారం ఇక్కడ...

కలిసి పని చేద్దాం..బహుజన వాదం వినిపిద్దాం..

బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్‌కు టీడీపీ నాయకుల మద్దతు.. సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ బీఎస్పీ పార్టీకి మద్దతు తెలిపింది. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నాతాల రామిరెడ్డి బిఎస్పి పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా...

చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరికాదన్న కిషన్ రెడ్డి

ఏవైనా ఆరోపణలు ఉంటే నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని వ్యాఖ్య ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి విషయంలో ఇలాగే జరిగిందని వెల్లడి తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు లేదని స్పష్టీకరణ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్‌పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మాజీ సీఎంను అరెస్ట్ చేసిన విధానం...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -