విజయవాడ : మిచౌంగ్ తుపాను రాష్ట్ర రైతాంగాన్ని అతలాకుతలం చేసిందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. అన్ని పంటలతో పాటు పూత విూద మామిడి కూడా దెబ్బ తిన్నదన్నారు. కొన్ని లక్షల ఎకరాల్లో పంట దెబ్బ తిని వరి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎకరానికి 40 నుంచి 50 వేల ఎకరాలు నష్టపోయారన్నారు....
ఆక్వా రైతులతో లోకేశ్ సమావేశం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. . ఈ సందర్భంగా లోకేశ్ ఆక్వా రైతులతో సమావేశమయ్యారు. ఆక్వా రైతులు తమ సమస్యలను లోకేశ్ కు వివరిస్తూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ… ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని అన్నారు....
వైసిపి నేతల భూదాహానికి ఇంకెంతమంది బలి కావాలి
టిడిపి అధ్యక్షుడు అచ్చన్నాయుడు ఆగ్రహం
అమరావతి : కాకినాడలో యువ వైద్యుడు శ్రీ కిరణ్ (33) ఆత్మహత్య కు సీఎం జగన్ రెడ్డిదే బాధ్యతని, వైసీపీ నేతల భూ దాహనికి ఇంకెంతమంది బలికావాలంటూ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన సోమవారం ఇక్కడ...
బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్కు టీడీపీ నాయకుల మద్దతు..
సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ బీఎస్పీ పార్టీకి మద్దతు తెలిపింది. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నాతాల రామిరెడ్డి బిఎస్పి పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా...
ఏవైనా ఆరోపణలు ఉంటే నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని వ్యాఖ్య
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి విషయంలో ఇలాగే జరిగిందని వెల్లడి
తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు లేదని స్పష్టీకరణ
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మాజీ సీఎంను అరెస్ట్ చేసిన విధానం...
అమరావతి : తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ములాఖత్ కానున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. ఇప్పటికే ములాఖత్ అయ్యేందుకు జైలు అధికారుల నుంచి అనుమతిలభించింది. అయితే, చంద్రబాబు, పవన్ మధ్య సుమారు 40 నిమిషాల పాటు భేటీ...
చంద్రబాబు నిజాయితీ కలిగిన రాజకీయనేత
విజయవాడ ఎంపి కేశినేని నాని వ్యాఖ్య
విజయవాడ : తాను టిడిపిలోనే ఉన్నానని,వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని కేశినేని నాని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దేశ రాజకీయాల్లోనే నిజాయితీ కలిగిన వ్యక్తి అని.. అవినీతి మచ్చ లేని నాయకుడు అని ఎంపీ కేశినేని...
డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన రాష్ట్రంలో కొలువులు దొరకని పరిస్థితి
కాసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు చేయూత
జాబ్ మేళా తో యువతకు ఉపాధి అవకాశాలు అందుతున్నాయి
రానున్న రోజుల్లో జాబ్మేళ కార్యక్రమాలను గ్రామాలకు విస్తరిస్తాం
చదువుకున్న విద్యార్థులకు కాసాని ఫౌండేషన్ భరోసాగా ఉంటుంది
కాసాని ఫౌండేషన్ చైర్మన్,పరిగి నియోజకవర్గ కంటెస్టింగ్ ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్...
యువతకు,మహిళలకు,బీసీలకు టీడీపీ గతంలో ఎన్నో అవకాశాలిచ్చింది
అందుకే కాసాని జ్ఞానేశ్వర్ గారు టీటీడీపీ భాద్యతలు స్వీకరించారు
అధికారం ఏ ఒక్కరిది కాదు,స్పష్టమైన విధానాలతో వెళితే ప్రజలు ఆదరిస్తారు..
మాకు అధికారం మీద యావలేదు .అధికారం లేనప్పుడు సహాయం చేశాం
ప్రజలు అవకాశమిచ్చి పాలకులుగా అధికారం ఇస్తే మరింతగా ప్రజా సేవ చేస్తాం
టీడీపీ క్రమశిక్షణతో కూడిన పార్టీ ,ఈ సారి ప్రజలు...
హైదరాబాద్, తెలుగు దేశం పార్టీ జాతీయ అద్యక్షలు నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చెర్మన్ నారా భువనేశ్వరి జన్మదినం సందర్బంగా మంగళవారం రోజు మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ హస్పటల్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి 50 లక్షల రుపాయలతో నిర్మించిన ఆక్షిజన్ ప్లాంట్ వద్ద కొండపల్లి...
కాంగ్రెస్ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు
ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు..
ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం
ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్లలో ఆదాయపు పన్ను శాఖ...