Friday, May 17, 2024

special feature

ఆజ్ కి బాత్..

జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికిఏమున్నాయని ఎవరైనా ప్రశ్నిస్తే..నేను నమ్మిన వాళ్ళు నన్నునిట్ట నిలువునా ముంచి మోసం చేసినా..నన్ను నమ్ముకున్న వాళ్ళను నేనెప్పుడూమోసం చేయలేదని గర్వంగా చెప్పుకోగలగాలి..అదే నిజమైన వ్యక్తిత్వం అంటే..కానీ బ్రదరూ.. ఈనాటి మేటిరాజకీయ నాయకులు..వారూ వీరూ అని లేకుండా అందరినీమోసం చేస్తున్నారు.. వీరేమని గర్వంగాచెప్పుకుంటారు..? అసలు వీరికి ఆత్మగౌరవంఅనేది ఉంటే కదా చెప్పుకోవడానికి..సిగ్గూ ఎగ్గూ...

ఆజ్ కి బాత్..

ఈ ఆకస్మిక మరణాలకు మూలం ఏంటి..?కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి..ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడాలి..?ఈ వైపరీత్యాన్ని ప్రభుత్వాలుపట్టించుకోవడంలేదు..అసలీ ఈ ఆకస్మిక మరణాలకుమూలాన్ని కనుక్కోండి..మరిన్ని మరణాలు జరగకుండారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలుతీసుకోవాలి మహాప్రభో.. వత్తుల భాస్కర్..

ఆజ్ కి బాత్..

వస్తున్నాయి వస్తున్నాయి ఎన్నికలు..తెస్తున్నాయి ఎన్నో సౌకర్యాలు..ఇస్తున్నారు చాలా వాగ్దానాలు..గెలవడానికి చేస్తున్నారు ఎన్నో ప్రయత్నాలు..నమ్మకం పెట్టుకుంటారు ఎంతో మంది ప్రజలు..గెలిచాక పట్టించుకోరు ఏ రాజకీయ నాయకులు..మా వీధికి లేవు మంచినీటి సరఫరాలు..మా ఇంటి పక్కన ఉన్నాయి డ్రైనేజీలు..అది ఎప్పుడు అవుతుందో తెలియదు లీకేజీలు..ప్రజలందరూ పడతారు చాలా కష్టాలు..ఇవే మా సామాన్యుల బ్రతుకులు.. ప్రవీణ్ అల్లి..

ఆజ్ కి బాత్..

అట్లుంటది మరి..ఎకరానికి 5వేల రూపాయలరైతుబంధు ఇచ్చిరుణ మాఫీ ఎగ్గొట్టాడు..ఉచిత ఎరువులు ఎగ్గొట్టాడు..పంట నష్ట పరిహారం ఎగ్గొట్టాడు..పంటల మద్దతు ధర ఎగ్గొట్టాడు..సబ్సిడీలు ఎగ్గొట్టాడు..అయినా కూడా రైతులు కేసీఆర్ప్రభుత్వాన్నే కోరుకునేలా చేస్తాడు…అట్లుంటది మరి మన దొరతోని.. అరుణ్ రెడ్డి పన్నాల

ఆజ్ కి బాత్..

ప్రకృతి ప్రేమతో పురుడుపోసుకుని..శ్రమ జీవుల చెమట చుక్కలతోపుట్టిన సాహిత్యం..అణచబడిన హక్కుల కోసం అరచిన కవిత్వంఎప్పుడూ దొరలకు దండం బెట్టదు..కప్పే శాలువాకి సహో అనదు సాహిత్యం..ప్రశంస పత్రం కోసం పాకులాడదు పాట..జ్ఞానం ఇచ్చే జ్ఞాపిక కోసం.. గడిలో బంది అవదు..చింత చెట్టంత అక్షరానికి చిగురంత శాలువాకంటికి కనబడదు.. ఆలోచన అక్షరంఆకలితో అరుస్తున్న ఆవేదనల వైపే.. ...

ఆజ్ కి బాత్..

నా తెలంగాణ కోటి రతనాల వీణనే..కాని ఇప్పుడు నాలుగు లక్షల కోట్ల అప్పులో ఉంది..నా తెలంగాణ స్వఛ్చమైనదే కాని ఇప్పుడుకచరా పాలనలో కల్తీ అయింది..నా తెలంగాణ ప్రజలు ప్రస్తుతంబానిసత్వంలో ఉన్నరు…కానీ, కలియుగ కల్తీ పాలన అంతం అయ్యే రోజులుబహు దగ్గరలోనే ఉన్నవి.పైస మదంతో పదవి అహంకారంతోప్రజల రక్తాన్ని రాక్షసునిలాగా త్రాగుతున్నరాజకీయ ముష్కరులారా మారండి.. నరేష్ యాదవ్..

ఆజ్ కి బాత్..

ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజ సంరక్షకులుగా మెలగాల్సినపోలీసుల్లో కొందరు పౌరహక్కుల భక్షకులుగా బ్రష్టుపడుతున్నారు.మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో ప్రజల విశ్వసనీయత కోల్పోయినవిభాగం ఏదైనా ఉందంటే అది పోలీస్ డిపార్టుమెంటుగానేప్రజలు చెప్పకనే చెబుతున్నారు.ఓ సారి తెలంగాణ ప్రభుత్వ చరిత్ర నిండా కళ్లుండి చూడగలిగేతే..అబద్దాలాడటం, అసభ్య పదజాలం ప్రయోగించడం, లాఠీలేత్తడం,ఎన్కౌంటర్లు, లాకప్ డెత్ లు, అక్రమ అరెస్టులు, జైలు జీవితాలేగోచరిస్తుంటాయి....
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -