Monday, April 29, 2024

rahul gandhi

షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ పార్టీలో నయా జోష్‌

సొంతగూటికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినరాహుల్‌ గాంధీ, పీసీసీఅధ్యక్షులు రేవంత్‌ రెడ్డి షాద్‌ నగర్‌ : షాద్నగర్‌ కాంగ్రెస్‌ లో నయా జోష్‌ మొదలైంది మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌ రెడ్డి తోపాటు అధికార పార్టీ జెడ్పిటిసిలు వెంకట్రామిరెడ్డి, తాండ్ర విశాలా శ్రావణ్‌ రెడ్డి ఫరూక్‌ నగర్‌ మండల మైనార్టీ నాయకుడు...

ప్రజా తెలంగాణ కోరుకుంటే.. దొరల తెలంగాణ వచ్చింది

ఓబీసీ కులగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఢల్లీిలో మీకోసం పోరాడడానికి సైనికుడిగా ఉంటా జగిత్యాల సభలో రాహుల్‌ ఆవేశపూరిత ప్రసంగం హైదరాబాద్ : బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ఫైరయ్యారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. ప్రజా తెలంగాణ కోరుకుంటే..దొరల తెలంగాణ వచ్చిందని విమర్శించారు. ఓబీసీ కులగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఢల్లీిలో మీకోసం పోరాడడానికి తాను సైనికుడిగా ఉంటానని రాహుల్‌ గాంధీ...

తెలంగాణలో రాబోయేది ప్రజాప్రభుత్వం

ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత నాది తెలంగాణ ఇచ్చి పదేళ్లయినా ప్రజలకు న్యాయం జరగలేదు కెసిఆర్‌ దొరహంకారంతో ప్రజలకు తప్పని పాట్లు ధరణితో ప్రజల భూములు లాగేసుకున్నారు కాళేవ్వరంతో అవినీతి పరాకాష్టకు చేరింది కెసిఆర్‌,మోడీ ఇద్దరూ ఒక్కేటేనన్న రాహుల్‌ పెద్దపల్లి సభలో కెసిఆర్‌ పాలనపై రాహుల్‌ విమర్శలు పెద్దపల్లి : తెలంగాణ ఇచ్చి పదేళ్లయినా ఇక్కడి ప్రజల్లో మార్పు రాలేదని, దొరల పాలన...

రాహుల్‌ కు ఉన్న ఏకైక అర్హత వారసత్వ అర్హతే

తెలంగాణ గురించి రాహుల్‌కు అవగాహన లేదు కెసిఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణలో స్వర్ణయుగం : మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట : ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్‌ పార్టీ అసలు అధ్యక్షుడు ఖర్గేను మూలన పడేసిన గాంధీ కుటుంబం కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం జిల్లా పార్టీ...

రాహుల్‌గాంధీ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు

ఎవరో రాసిన స్క్రిప్టును చదువుతున్న రాహుల్‌ రేవంత్‌రెడ్డి పక్కా తెలంగాణ వ్యతిరేకి విభజన హామీలపై రాహుల్‌ ఎనాడైనా మాట్లాడారా..? : ఎంఎల్‌సి కవిత నిజామాబాద్‌ : రాహుల్‌ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్‌ చదువుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టుల ఖర్చు రూ.లక్ష...

తెలంగాణ ఒక పుణ్యభూమి : కాంగ్రెస్..

తెలంగాణాలో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ.. ప్రారంభమైన బస్సు యాత్ర.. రామప్పలో పూజలు చేసిన ప్రియాంక, రాహుల్.. బీ.ఆర్.ఎస్. పాలనలో ప్రజలు గోస పడుతున్నారు.. తెలంగాణ ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ రావాలి : ప్రియాంక.. అభివృద్ధి అనే గ్యారెంటీతో వస్తున్నాం : రాహుల్ గాంధీ.. సోనియా కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది : రేవంత్ రెడ్డి.. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ గెలుపు ఖాయం...

రాహుల్‌ గాంధీ నిరక్షరాస్యుడు..

రాజకీయ పరిజ్ఞానం లేని బాలుడు.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సెటైర్లు.. మిజోరం : రాజవంశ రాజకీయాలపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మండిపడ్డారు.. రాజకీయ పరిజ్ఞానం లేని నిరక్షరాస్యుడు అని విమర్శించారు. వంశపారంపర్య రాజకీయాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్‌...

నేటి నుంచే కాంగ్రెస్ బస్సు యాత్ర..

ప్రారంభించనున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక.. ములుగు జిల్లా రామప్పలో ప్రత్యేక పూజల నిర్వహణ.. మూడు రోజుల పాటు తెలంగాణాలో బస్సు యాత్ర.. రైతులు, మహిళలు, నిరుద్యోగులతో విస్త్రుత సమావేశాలు.. హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ షూరూ చేస్తోంది. దానిలో భాగంగా రేపటి నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ బస్సు యాత్రను...

ప్రధానికి ఇజ్రాయిల్‌ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్‌

మణిపూర్‌ లో ఏం జరుగుతుందనే దానిపై పట్టింపు లేదు.. తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ న్యూ ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్‌ హింసాకాండ కన్నా ఇజ్రాయిల్‌ -హమాస్‌ యుద్ధంపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారంటూ కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఫైర్‌ అయ్యారు. మిజోరాంలో వచ్చే నెల ఎన్నికలు ఉండటంతో...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -