Monday, April 29, 2024

priyanka gandhi

నేటి నుంచే కాంగ్రెస్ బస్సు యాత్ర..

ప్రారంభించనున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక.. ములుగు జిల్లా రామప్పలో ప్రత్యేక పూజల నిర్వహణ.. మూడు రోజుల పాటు తెలంగాణాలో బస్సు యాత్ర.. రైతులు, మహిళలు, నిరుద్యోగులతో విస్త్రుత సమావేశాలు.. హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ షూరూ చేస్తోంది. దానిలో భాగంగా రేపటి నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ బస్సు యాత్రను...

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్‌ కోటా ఏర్పాటు చేయాలి..

మహిళా రిజర్వేషన్‌ బిల్లులో చోటు కల్పించాలి.. బిల్లు సత్వర అమలుకు చొరవ చూపాలి.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సోనియా గాంధీ.. న్యూ ఢిల్లీ : మహిళా రిజర్వేషన్‌ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్‌ కోటా ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ బిల్లుకు మద్దతిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సోనియా గాందీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్‌...

ఈనెల 30న పాలమూరు ప్రజాభేరి..

పాలమూరు ప్రజాభేరి విజయవంతానికి విశ్వ ప్రయత్నాలు.. హాజరుకానున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ మహిళా డిక్లరేషన్ ప్రకటనకు సర్వం సిద్ధం చేసిన పార్టీ వర్గాలు.. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకగాంధీ హాజరయ్యే పాలమూరు ప్రజాభేరీ బహిరంగ సభను.. హస్తం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రైతు డిక్లరేషన్‌, యూత్‌ డిక్లరేషన్‌ సహా ఇప్పటికే పలు ప్రజాకర్షక ఎన్నికల హామీలను ప్రకటించిన కాంగ్రెస్‌.....

మధ్యప్రదేశ్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..

బలంగా కాంగ్రెస్ గాలులు వీస్తున్నాయి.. పొలిటికల్ డీసెన్సీ లేకుండా మోడీ మాట్లాడుతున్నారు.. తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. మధ్యప్రదేశ్‌ లో అధికార బీజేపీకి ఉద్వాసన పలికేందుకు మార్పు కోరుతూ బలంగా గాలులు వీస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి....

కాంగ్రెస్ మానిఫోస్టో కసరత్తులు..

కేసీఆర్ కి ఊహకందని ఎత్తుగడలతో ముందుకు బిసిలు, మహిళలు, పేదలకు దగ్గరగా.. ఎస్టీ, ఎస్సీలకు సరికొత్త పథకాలు నిర్భంధాలకు దూరంగా 'స్వేచ్ఛ' జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసుల ఎత్తివేత (అనంచిన్ని వెంకటేశ్వరరావు, దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత, 'ఆదాబ్ హైదరాబాద్'కు ప్రత్యేకం) తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే...

అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్‌..

ఖమ్మం జనగర్జన సభలో కీలక ప్రకటన చేసిన రాహుల్‌ గాంధీ.. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్, బీ.ఆర్.ఎస్. ల మధ్యే ప్రధాన పోటీ.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న పొంగులేటి.. తెలంగాణాలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. సభకు భారీ ఎత్తున హాజరైన కాగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు.. బీ.ఆర్.ఎస్. పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి, బట్టి,...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -