Sunday, May 19, 2024

prime minister

కేసీఆర్‌ ప్రస్థానం కాంగ్రెస్‌ నుండే..

గతంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లు పొత్తు బీఆర్‌ఎస్‌ అవినీతిని తరిమి కొట్టాలి స్కీమ్‌లను సీఎం కేసీఆర్‌ స్కామ్‌లు చేశారు కాంగ్రెస్‌ గెలిస్తే బీఆర్‌ఎస్‌కు జిరాక్స్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత మాది ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతుగా నిలుస్తోంది 370 ఆర్టికల్‌ మొదలు అన్ని హామీలు నెరవేర్చాం పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఇచ్చాం మీ అండదండలతోనే ఇవన్నీ చేయగలిగాం రాష్ట్ర ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోంది ఎన్నికల ప్రచార...

ఇచ్చిన హావిూని నిలబెట్టుకున్న ఘనత మాది

370 ఆర్టికల్‌ మొదలు అన్ని హావిూలు నెరవేర్చాం పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఇచ్చాం విూ అండదండలతోనే ఇవన్నీ చేయగలిగాం బిఆర్‌ఎస్‌ అవినీతిని తరిమి కొట్టాలి కామారెడ్డి సభలో ప్రధాని మోడీ పిలుపు కామారెడ్డి : ఇచ్చిన హావిూలను అమలు చేసిచూపిన సత్తా బిజెపిదని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణలోనూ బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. కామారెడ్డి సభలో మాట్లాడుతూ కెసిఆర్‌ అవినీతిని...

తేజస్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన మోదీ..

బెంగళూరులో హెచ్ఏఎల్ ను సందర్శించిన ప్రధాని మోదీ ట్విన్ సీటర్ తేజస్ లో ప్రయాణించిన ప్రధాని మన స్వదేశీ సామర్థ్యంపై నమ్మకం మరింత పెరిగిందని వ్యాఖ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేజస్ విమానంలో ప్రయాణించారు. కర్ణాటకలోని బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తేజస్ విమానంలో ప్రయాణించి.. అనుభవం గురించి...

ఏటా 4 గ్యాస్ సిలిండర్లు ఉచితం

హామీలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వాలు విఫలం కాలేదు వరి కనీస మద్దతు ధర రూ.3100 ఇస్తాం మానకొండూరులో ఎవరెన్ని నిధులిచ్చారో చర్చకు సిద్ధమా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరెపల్లి మోహన్ తో కలిసి రోడ్ షో నిర్వహించిన సంజయ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఏటా 4 గ్యాస్ సిలిండర్లను...

మూడు రోజుల పాటు ప్రధాని తెలంగాణ పర్యటన

25, 26, 27 తేదీల్లో పర్యటన ఖరారు షెడ్యూల్‌ను ప్రకటించిన ప్రేమేందర్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నిర్మల సీతారామన్‌, దేవేంద్ర ఫడ్నవిస్‌లు ఇక్కడి బీజేపీ అభ్యర్థులకు మద్ధతుగా ఒక్కొక్కొ రోజు ప్రచారం చేపట్టనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...

ఫైనల్‌ మ్యాచ్‌కు ముఖ్య అతిధిగా ప్రధాని మోదీ!

అహ్మదాబాద్‌లో జరగనున్న వన్డే క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నట్టు తెలుస్తోంది. మొదటి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి భారత్‌, రెండో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ రెండు జట్లు వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ...

మరోమారు తెలంగాణలో ప్రచారానికి మోడీ

మూడ్రోజుల పాటు ప్రచారం చేయనున్న ప్రధాని హైదరాబాద్‌ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోమారు తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం రానున్నారు. మూడు రోజులుతెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ నెల 24, 25, 27 తేదీల్లో రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో పర్యటిస్తారని భాజపా వర్గాలు తెలిపాయి. ఈనెల 24న నిర్మల్‌.. 25న ఉమ్మడి...

ఆదివాసీ గిరిజనులు అభివృద్ధిని అడ్డుకున్న మోడీ

ఆదిలాబాద్‌ : ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి కాకుండా అడ్డుపడుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని మోదీయే ఈ మాట అన్నది ఎవరో కాదు ఆ పార్టీ నాయకులు, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు. అంతేకాదు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. బోథ్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ...

నేడు మరోమారు హైదరాబాద్‌కు మోడీ

బీజేపీ మాదిగ విశ్వరూప సభకు హాజరు ప్రధాని మోడీతో మందకృష్ణ మాదిగ భేటీ హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి శనివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మరోవైపు మందకృష్ణమాదిగ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. మోడీని ప్రశంసించారు. బిసి వ్యక్తి ప్రధాని కావడంతో..ఎస్సీ,ఎస్టీలకు కూడా న్యాయం జరుగుతోందన్నారు. సామాన్యుడైన మోడీ ప్రధాని...

దాచిన సొమ్ముతో ఉచిత రేషన్‌

పీఎం గరీబ్ యోజన'ను మరో ఐదేళ్ల పొడిగింపు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదు మధ్యప్రదేశ్ లో ఎన్నికల సభలో ప్రధాని మోడీ న్యూఢిల్లీ : 'పీఎం గరీబ్ యోజన'ను మరో ఐదేళ్ల పొడిగించనున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. డిసెంబర్‌తో ఈ పథకం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ పేద ప్రజల బాధ తమకు బాగా...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -