Sunday, May 19, 2024

prime minister

ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించినందుకు మోడీకీ కృతజ్ఞతలు బీసీలకు రాజ్యాధికారం వస్తే అన్ని వర్గాల ప్రజలు బాగుపడతారు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఉచిత హామీలను నమ్మొద్దు బీసీలు కలిసికట్టుగా ఉండి పోరాడాలి : చలమల్ల నర్సింహ బీజేపీ పార్టీ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని డిక్లరేషన్ ప్రకటించినందుకు సూర్యాపేట జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ...

ఇస్రోకు మోడీ కీలక లక్ష్యాలు దిశానిర్దేశం

2035 నాటికి అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి 2040 నాటికి చంద్రుడిపైకి తొలి భారతీయుడు ఉండాలి న్యూఢిల్లీ : రోదసీ రంగంలో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు కీలక లక్ష్యాలు నిర్దేశించారు ప్రధాని నరేంద్ర మోడీ. 2040 నాటికి చంద్రుడిపైకి తొలి భారతీయుడిని పంపే విధంగా ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. 2035...

అమితాషాకు రిఫార్మ్ టు ద నేషన్ బుక్ ని బహూకరించిన బీజేపీ మహిళా..

మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి.. మాజీ ప్రధాని పీవీ నుంచి నరేంద్ర మోడీ వరకు పాలనా సంస్కరణల సంకలనం.. హైదరాబాద్ : కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు విచ్చేశారు. ఆ సందర్భంగా బేగం పేట్ విమానాశ్రయoలో సాయంత్రం వీడ్కోలు చెబుతూ.. బీజేపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా...

యుద్దాన్ని ముగించేది మాత్రం మేమే

సంచలన వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయిల్ ప్రధాని.. ఇజ్రాయిల్ : ఇజ్రాయెల్‌ పై దాడితో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ చారిత్రక తప్పిదానికి పాల్పడిందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ అన్నారు. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మంగళవారం మాట్లాడారు. యుద్ధం తాము ప్రారంభించలేదని తెలిపారు. కానీ, ఈ యుద్ధాన్ని మాత్రం తామే...

అధికారులు అత్యంత వెనుకబడిన 100 ప్రాంతాలను గుర్తించాలి..

విధులు నిర్వహిస్తున్న చోట దృష్టి పెట్టాలి.. వెనుకబడిన ప్రాంతాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు.. ఢిల్లీలో సంకల్ప్ సప్తాహ్ కార్యక్రమం ప్రారంభం.. శనివారం నుంచి వారం రోజులు జరుగనున్న ప్రోగ్రాం.. న్యూ ఢిల్లీ : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఆయా అధికారులు...

తీరనున్న మఖ్తల్‌ ప్రాంతవాసుల రైల్వే కల…

1వ తేదీ నుంచి క్రిష్ణ - పాలమూరు మధ్య రైలు సౌకర్యం… ప్రారంభించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ… మఖ్తల్‌ మీదుగా హైదరాబాద్‌కు ట్రెయిన్‌ సౌకర్యం మఖ్తల్‌ : మఖ్తల్‌ నియోజకవర్గ వాసులకు.. ముఖ్యంగా మఖ్తల్‌ పట్టణం మీదుగా రైలు ప్రయాణం చేయాలన్న కల ఎట్టకేలకు నెరవేరనుంది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి క్రిష్ణ - పాలమూరు మధ్య...

మోడీ ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదు..

ప్యూ రీసెర్చ్‌ సర్వే వెల్లడి.. 2024లో కూడా మోడీయే ప్రధాని.. 10 మంది భారతీయుల్లో 8 మంది మోడీ వైపే.. న్యూ ఢిల్లీ : భారతీయుల్లో మోదీ పట్ల సానుకూల వైఖరి ఏమాత్రం చెక్కుచెదరలేదని, అది మరింతగా బలపడినట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి.. 2024 లోనూ మోదీయే ప్రధాని పదవి చేపట్టే అవకాశాలు గణనీయంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. తాజాగా...

ఎన్నికలకోసం ఫేక్ గ్యారెంటీలు : ప్రధాని మోడీ..

బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కలుస్తున్నాయి.. ఎన్నికల కోసం మోసపూరిత హామీలతో పార్టీలు సిద్ధమవుతున్నాయి.. ప్రతి పక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ నరేంద్ర మోడీ.. నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎరాడికేషన్ మిషన్ 2047 లాంచ్.. ఎన్నికల కోసం ఫేక్ గ్యారెంటీలతో కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి పార్టీల పట్ల ప్రజలు...

త్వరలోనే రూ. 75 కాయిన్

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల న్యూ ఢిల్లీ : భారత మార్కెట్ లోకి త్వరలో 75 రూపాయల కాయిన్ రానుంది. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 75 రూపాయల నాణాన్ని విడుదల చేయనుంది. 35గ్రాముల బరువుతో 75 రూపాయిల నాణెం ఉండనుంది. 50శాతం వెండి, 40శాతం...

సుప్రీంకు కొత్త పార్లమెంట్‌ పంచాయితీ

ఈ నెల 28న మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం రాష్ట్రపతి ప్రారంభించేలా కోరుతూ పిటిషన్‌ రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం సరికాదన్న పిటిషనర్‌ న్యూఢిల్లీ : కొత్త పార్లమెంట్‌ పంచాయితీ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. నూతన పార్లమెంట్‌ను భారత రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పార్లమెంట్‌ కొత్త భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభిస్తారన్న వార్తలపై ప్రతిపక్షాలు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -