Tuesday, May 7, 2024

prime minister

డెహ్రాడూన్‌ ఢిల్లీ మధ్య వందే భారత్‌

వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ : ఉత్తరాఖండ రాజధాని డెహ్రాడూన్‌ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీతో కలుపుతున్న తొలి సెమీ`హై స్పీడ్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని నరేంద్ర మోడీగురువారం జెండా ఊపి ప్రారంభించారు. వివిధ మార్గాల నుంచి ఢల్లీిని కలుపుతున్న ఆరవ వందే భారత్‌ రైలు ఇది. ఇప్పటివరకు దేశ రాజధాని...

భారతీయులను అక్కున చేర్చుకున్నారు

సిడ్నీలో ప్రవాస భారతీయులతో సమావేశం ఆస్ట్రేలియాకు మళ్లీ వస్తానన్న తన వాగ్దానం నిలుపుకున్నానని మోదీ వెల్లడి క్రికెట్, కర్రీ, కామన్‌వెల్త్.. భారత్ - ఆస్ట్రేలియాలను కలిపి వుంచుతాయి ఇప్పుడది '3డీ'గా మారిందని వివరణ ఆస్ట్రేలియా : భారత్ ఆస్ట్రేలియా బంధాలను 3 సీలు ప్రభావితం చేస్తాయని.. అవి కామన్‌వెల్త్, క్రికెట్, కర్రీ అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మంగళవారం...

ప్రధాని కాదు.. రాష్ట్రపతి ప్రారంభించాలి..

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రాహుల్ అభ్యంతరం.. ఈ నెల 28న ప్రారంభం కానున్న కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని ప్రారంభించే విషయంలో ప్రతిపక్షాల అభ్యంతరం రాష్ట్రపతి చేత ఈ కార్యక్రమం నిర్వహించాలని డిమాండ్లు న్యూ ఢిల్లీ : కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు....

దటీజ్ మోడీ..

మోడీ కోసం రూల్స్ బ్రేక్ చేసిన పపువా న్యూ గినియా ప్రభుత్వం.. ప్రధాని మోడీ కాళ్ళు మొక్కిన ఆదేశ ప్రధాని జేమ్స్ మెరాపే.. మోడీకి ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులు.. న్యూ గినియా పర్యటన అనంతరం నేరుగా ఆస్ట్రేలియాకు మోడీ.. న్యూ ఢిల్లీ : జపాన్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ 2023 మే...

బీజేపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం

నెల రోజులు 386 లోక్ సభ నియోజక వర్గాలు.. ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్న బీజేపీ.. ర్యాలీలు, బహిరంగ సభలతో ప్రత్యర్థులకు చెక్.. కర్ణాటక ఓటమితో ఇకనైనా సత్తా చాటాలని ప్లాన్.. కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం.. న్యూ ఢిల్లీ, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : కర్నాటకలో ఎదురుదెబ్బ తగలటంతో వచ్చే ఏడాది జరిగే...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -