Thursday, May 9, 2024

జాతిపితకు ఘన నివాళి

తప్పక చదవండి

మహాత్మాగాంధీ వర్దంతి సందర్భంగా జాతి ఆయనకు ఘన నివాళి అర్పించింది. మంగళవారం లంగర్‌హౌజ్‌ బాపూఘాట్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి తదితరులు గాందీఘాట్‌ వద్ద పుష్పాంజలి ఘటించారు. మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు. పలువురు ప్రముఖులు జాతిపితకు నివాళి అర్పించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు