Saturday, May 18, 2024

new delhi

ఈనెల 19 న కేంద్ర అఖిలపక్ష సమావేశం..

ఉమ్మడి పౌర సంస్కృతి బిల్లుపై చర్చించే అవకాశం.. వాడి వేడిగా సమావేశాలు జరిగే అవకాశం.. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్...

అధ్యక్ష పదవికి నేనూ అర్హుడినే..( సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్.. )

రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడి మార్పు వార్తలు వాస్తవమే.. పదేళ్లుగా పార్టీకోసం కృషి చేస్తున్నాని వెల్లడి.. వందకోట్లు ఉంటే పార్టీని దున్నేస్తానని ప్రకటన.. నన్ను చూసే ఈటల పార్టీలోకి వచ్చాడన్న రఘునందన్.. రఘునందన్‌, ఈటల బొమ్మలు ఉంటేనే బీజేపీ గెలుస్తుంది.. బిజెపిలో ప్రకంపనలు సృష్టిస్తున్న రఘునందన్‌ పేల్చిన బాంబ్.. న్యూ ఢిల్లీ, తెలంగాణ బీజేపీలో అధ్యక్షుడి మార్పు వ్యవహారంతో క్షణ క్షణానికి అగ్గి...

న్యూఢిల్లీ ఏఐసీలో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులు..

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఏఐసీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రూరల్‌ మేనేజ్‌మెంట్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌...

ఒక వ్యక్తిని కొట్టి చంపిన కుటుంబ సభ్యులు..

ఒక వ్యక్తి తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. మతాంతర ప్రేమ వ్యవహారం నచ్చని ఆమె కుటుంబ సభ్యులు ఆ యువకుడ్ని కొట్టి చంపారు. ఆ వ్యక్తి దొంగ అని, తమ ఇంట్లోకి చొరబడటంతో కొట్టినట్లుగా పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ బాలిక, యువకుడి కాల్‌ డేటా ద్వారా అసలు విషయం తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లోని...

అరుదైన గౌరవం అందుకోనున్నకేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం వచ్చేనెల 10 నుంచి 14 వరకు న్యూయార్క్‌లో హై లెవల్‌ పొలిటికల్‌ ఫోరమ్‌ సమావేశం.. ఈ భేటీలో ప్రసంగించనున్న కిషన్‌ రెడ్డి గ్లోబల్‌ టూరిజం డెవలప్మెంట్‌ అండ్‌ సస్టైనబుల్‌ డెవలప్మెంట్‌ అంశంపై స్పీచ్‌ హెచ్‌ఎల్‌పీఎఫ్‌ ఆహ్వానం అందుకున్న తొలి కేంద్ర మంత్రిగా రికార్డ్‌ న్యూఢల్లీి : కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది....

వార్తల్లో నిలుస్తున్న ఢిల్లీ మెట్రోఇద్దరు ప్రయాణికుల ఘర్షణ వీడియో వైరల్‌

న్యూఢిల్లీ : కొన్ని అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్‌ రీల్స్‌ వంటి వీడియోలు చర్చకు దారితీశాయి. తాజాగా మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సారి ఇద్దరు ప్రయాణికుల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుంది. బుధవారం...

కాంగ్రెస్‌లో సొంత నేతలపైనే దుష్ప్రచారం

మండిపడ్డ ఎమ్మెల్యే జగ్గారెడ్డి న్యూడిల్లీ : కాంగ్రెస్‌ లో సొంత పార్టీ నేతలపైనే దుష్పచ్రారం చేస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో నేతలపైనే ఇలా ప్రచారాలు చేసే దరిద్రం దాపురించింద న్నారు. ఇంత బతుకు బ్రతికి పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూస్తా అనుకోలేదన్నారు. పార్టీలో నాలుగేళ్ళ నుంచి తనపై ప్రచారం జరుగుతోందని… పార్టీ...

సీరియస్‌ వార్నింగ్‌

బీజేపీకి ముమ్మాటికీ బీఆర్‌ఎస్‌ బి టీమ్‌ కర్నాటక తరహా వ్యూహంతో వెళ్లండి ఎన్నికలను ఎదుర్కొనే ఫార్మూలా అనుసరించండి బీఆర్‌ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండబోదు తెలంగాణ నేతలకు రాహుల్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ నేతలకు రాహుల్‌ గాంధీ కీలక సూచనలు అంతర్గత విషయాలపై మీడియాకు ఎక్కవద్దని హెచ్చరిక తెలంగాణలో ఇద్దరు దొరికేలా ఉన్నారని వ్యాఖ్య న్యూఢిల్లీ, కర్నాటక తరహాలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే ఫార్ములాను రెడీ...

యోగా పేటెంట్‌ అవసరం లేదు..

దేశవ్యాప్తంగా ఘనంగా యోగాడే రాష్ట్రపతి భవన్‌లో యోగాలో ద్రౌపది ముర్ము గుజరాత్‌లో లక్షమందితో యోగా దినోత్సవం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో యోగా సెషన్‌ ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ యోగా భారత్‌లో పుట్టిన ప్రాచీన సంప్రదాయమని వెల్లడి న్యూఢల్లీదేశవ్యాప్తంగా యోగా డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు...

ఐపీపీబీ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు..

అసోసియేట్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ త‌దిత‌ర విభాగాల‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌(ఐపీపీబీ) ప్రకటన విడుదల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు బీఈ, బీటెక్‌, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం క‌లిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. మొత్తం పోస్టులు: 43.. పోస్టులు: ఎగ్జిక్యూటివ్.. విభాగాలు:...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -