ఫ్రెండ్లీయెస్ట్ సిటీల జాబితాలో స్థానం కోల్పోయిన భారతీయ నగరాలు..
ఆరు రకాల విభాగాల ఆధారంగా 53 నగరాల్లో సర్వే..
నిజంగా ఇది ఎంతో బ్యాడ్ న్యూస్ అంటున్న నగర వాసులు..
ఢిల్లీ, ముంబై నగరాల్లో నిర్వహించిన ఓ సర్వేలో ఓ బ్యాడ్ న్యూస్ వెల్లడైంది. ఎందుకంటే ఈ నగరాల్లో కొత్తగా నివసించే వారి విషయంలో ఈ రెండు నగరాలు...
209 పరుగుల తేడాతో ఆసీస్ ఘనవిజయం
చివరి రోజు చేతులెత్తేసిన భారత బ్యాట్స్ మెన్స్..
అన్ని విభాగాల్లో ఆధిపత్యం కనబర్చిన ఆసీస్..
రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా టార్గెట్ 444 పరుగులు..
234 రన్స్ కే కుప్పకూలిన భారత్..
ఆదివారం 70 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన వైనం..
న్యూ ఢిల్లీ, వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో రోహిత్ శర్మ నాయకత్వంలోని...
ఢిల్లీలో ఘరానా మోసం..
కస్టడీలో ఇద్దరు మోసగాళ్లు..
ఇన్స్టాగ్రామ్ అక్కౌంట్స్లో హై ఎండ్ ఐ-ఫోన్లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయని పోస్టులు వస్తున్నాయా.. వాటిని పట్టించుకోకుండా ఉండటంతోపాటు సదరు పోస్టులు పెడుతున్న వారితో సంప్రదింపులు జరుపకుండా ఉంటే మంచిదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇలా తక్కువ ధరకే హై ఎండ్ ఐఫోన్లు అనే పోస్టులతో అమాయకులను బురిడీ...
రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు భరోసా..
అనాధలైన పిల్లలకు చదువు ఖర్చు భరిస్తానని ప్రకటన..
గత మూడు దశాబ్దాల్లో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా నిలిచింది ఒడిశా రైలు ప్రమాదం. ఈ దుర్ఘటనలో 277 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వెయ్యి మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని...
ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు ప్రియురాలిని చంపాడు. అనంతరం బ్లేడ్తో ఆమె గొంతు కోసిన అతడు ఆ మహిళ మృతదేహాన్ని సమీపంలోని పొలాల్లో పడేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఉధమ్ సింగ్ నగర్ ప్రాంతంలోని కనోరి గ్రామంలో ఒక మహిళ మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు...
దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్పై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్నాళ్లుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. అయినా కేంద్ర సర్కారు రెజ్లర్ల గోడు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతూ వస్తున్నది.. ఈ...
న్యూ ఢిల్లీ : భారత హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సశస్త్ర సీమా బాల్ (ఎస్ఎస్బీ).. 111 సబ్ ఇన్స్పెక్టర్ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఎస్ఎస్బీ పరిధిలో ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది....
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి సర్వాధికారాలు..
2019 లో వచ్చిన సింగిల్ జడ్జి తీర్పుతో ఏకీభవించని సుప్రీం..
ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలకే నిజమైన అధికారాలు..
శాంతి భద్రతలు, భూ వ్యవహారాలపై మాత్రమే కేంద్రానికి అధికారం..
న్యూ ఢిల్లీ, 11 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణ ఎవరికి ఉండాలనే విషయంలో స్థానిక ఆప్ సర్కార్...
ఉచితాలను అలవాటు చేసి కష్టపడే ప్రయత్నాన్ని దూరం చేస్తున్నారు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని పొందుపరచడం కోసం ప్రజలను సోమరితనానికి అలవాటు చేస్తున్నారు. ఎవరికి కావాలి ఉచితాలు...