Tuesday, May 14, 2024

narendra modi

ఆదివాసీ గిరిజనులు అభివృద్ధిని అడ్డుకున్న మోడీ

ఆదిలాబాద్‌ : ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి కాకుండా అడ్డుపడుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని మోదీయే ఈ మాట అన్నది ఎవరో కాదు ఆ పార్టీ నాయకులు, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు. అంతేకాదు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. బోథ్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ...

నేడు మరోమారు హైదరాబాద్‌కు మోడీ

బీజేపీ మాదిగ విశ్వరూప సభకు హాజరు ప్రధాని మోడీతో మందకృష్ణ మాదిగ భేటీ హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి శనివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మరోవైపు మందకృష్ణమాదిగ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. మోడీని ప్రశంసించారు. బిసి వ్యక్తి ప్రధాని కావడంతో..ఎస్సీ,ఎస్టీలకు కూడా న్యాయం జరుగుతోందన్నారు. సామాన్యుడైన మోడీ ప్రధాని...

దాచిన సొమ్ముతో ఉచిత రేషన్‌

పీఎం గరీబ్ యోజన'ను మరో ఐదేళ్ల పొడిగింపు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదు మధ్యప్రదేశ్ లో ఎన్నికల సభలో ప్రధాని మోడీ న్యూఢిల్లీ : 'పీఎం గరీబ్ యోజన'ను మరో ఐదేళ్ల పొడిగించనున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. డిసెంబర్‌తో ఈ పథకం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ పేద ప్రజల బాధ తమకు బాగా...

ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించినందుకు మోడీకీ కృతజ్ఞతలు బీసీలకు రాజ్యాధికారం వస్తే అన్ని వర్గాల ప్రజలు బాగుపడతారు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఉచిత హామీలను నమ్మొద్దు బీసీలు కలిసికట్టుగా ఉండి పోరాడాలి : చలమల్ల నర్సింహ బీజేపీ పార్టీ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని డిక్లరేషన్ ప్రకటించినందుకు సూర్యాపేట జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ...

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

ఈ ప్రపంచకప్ లో తొలిసారి తలపడుతున్న ఇండియా, పాకిస్థాన్ అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో మ్యాచ్ టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ లో ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. దాయాది దేశాలు ఇండియా, పాకిస్థాన్ లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ లో అతిపెద్ద గ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ...

అమితాషాకు రిఫార్మ్ టు ద నేషన్ బుక్ ని బహూకరించిన బీజేపీ మహిళా..

మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి.. మాజీ ప్రధాని పీవీ నుంచి నరేంద్ర మోడీ వరకు పాలనా సంస్కరణల సంకలనం.. హైదరాబాద్ : కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు విచ్చేశారు. ఆ సందర్భంగా బేగం పేట్ విమానాశ్రయoలో సాయంత్రం వీడ్కోలు చెబుతూ.. బీజేపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా...

తీరనున్న మఖ్తల్‌ ప్రాంతవాసుల రైల్వే కల…

1వ తేదీ నుంచి క్రిష్ణ - పాలమూరు మధ్య రైలు సౌకర్యం… ప్రారంభించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ… మఖ్తల్‌ మీదుగా హైదరాబాద్‌కు ట్రెయిన్‌ సౌకర్యం మఖ్తల్‌ : మఖ్తల్‌ నియోజకవర్గ వాసులకు.. ముఖ్యంగా మఖ్తల్‌ పట్టణం మీదుగా రైలు ప్రయాణం చేయాలన్న కల ఎట్టకేలకు నెరవేరనుంది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి క్రిష్ణ - పాలమూరు మధ్య...

మోదీ మనసు నిండా విషం : మండలి చైర్మన్‌ గుత్తా

నల్లగొండ: ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణపై విషం చిమ్మారని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి విమర్శించారు. గుజరాత్‌లో రక్తపుటేరులు పారిన సంఘటనలు ఇంకా మోదీ మరచిపోనట్లు లేదని, అవే ఇప్పటికీ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2003లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే...

ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు..

ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం ప్రకటన అనూహ్య నిర్ణయాలు ఉంటాయని ప్రతిపక్షం అనుమానం న్యూఢిల్లీ : పార్లమెంట్ 'ప్రత్యేక' సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పార్లమెంట్ పాత భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్...

మోడీ ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదు..

ప్యూ రీసెర్చ్‌ సర్వే వెల్లడి.. 2024లో కూడా మోడీయే ప్రధాని.. 10 మంది భారతీయుల్లో 8 మంది మోడీ వైపే.. న్యూ ఢిల్లీ : భారతీయుల్లో మోదీ పట్ల సానుకూల వైఖరి ఏమాత్రం చెక్కుచెదరలేదని, అది మరింతగా బలపడినట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి.. 2024 లోనూ మోదీయే ప్రధాని పదవి చేపట్టే అవకాశాలు గణనీయంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. తాజాగా...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -