వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు
న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో డిసెంబర్ 13న పలువురు వ్యక్తులు లోక్సభ గ్యాలరీలో అక్రమంగా ప్రవేశించి స్మోక్ గన్స్ విసిరిన ఘటనపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. దీనివెనక కుట్రదారులను ఛేదించే క్రమంలో దర్యప్తు ముమ్మరం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వివరాలు సేకరించే...
లోక్ సభలో కలర్ గ్యాస్ ను విడుదల చేసిన దుండగులు
భద్రతా వైఫల్యంపై దేశ వ్యాప్తంగా కలకలం
భద్రతా వైఫల్యంపై పార్లమెంటులో గందరగోళం సృష్టించిన విపక్షాలు
లోక్ సభలో దాడికి తెగబడ్డ దుండగులు..
పార్లమెంటులో బుధవారం జరిగిన సెక్యూరిటీ వైఫల్యం ఘటనపై ఉభయ సభలు నేడు దద్దరిల్లిపోయాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భద్రతా లోపం తలెత్తిందని ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర...
2001 డిసెంబరు 13న పార్లమెంట్పై ఉగ్రదాడి
లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి దూకిన యువకుడు
భయంతో బయటకు పరుగులు పెట్టిన ఎంపీలు
లోక్ సభలోకి దూసుకొచ్చిన ఆగంతకులు.. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం
శీతకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్లో బుధవారం భద్రతా వైఫల్యం కలకలం రేపింది. లోక్సభ విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా సభ చాంబర్లోకి దూకారు. అనంతరం...
స్పీకర్ ఓంబిర్లాను కలిసి లేఖ అందచేత
న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్): సిఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లోక్సభ సీటుకు రాజీనామా చేశారు. స్పీకర్ ఓం బిర్లాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. లోక్సభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఓం బిర్లాకు రేవంత్ రెడ్డి...
ఉత్తర, దక్షణం అంటూ విభేదాలు సరికాదు..
సెంథిల్ వ్యాఖ్యలను పరోక్షంగా తిప్పికొట్టిన తమిళసై
అహ్మాదాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : ఉత్తరాది రాష్ట్రాలు గోముద్రకు సంకేతమని, గోమూత్రానికి కాదు అని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. అహ్మాదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీలో జరిగిన కల్చరల్ ఎకానవిూ కాన్క్లేవ్లో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లోక్సభలో డీఎంకే...
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు లోక్సభ, రాజ్యసభ సభ్యత్వాలను వదులుకున్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీలు, పలువురు కేంద్ర మంత్రులు బుధవారం తమ లోక్సభ స్థానాలకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఈ నేతలు పార్లమెంట్లోని స్పీకర్...
ఎవరైనా అలాచేస్తే చర్యలు తీసుకుంటాం
ఎంపీలను హెచ్చరించిన స్పీకర్ ఓంబిర్లా
న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్) : లోక్సభలో ప్లకార్డులు తీసుకుని రావొద్దని.. సభలో గౌరవం, క్రమశిక్షణను కొనసాగించాల్సిన అవసరం ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు హెచ్చరిక జారీ చేశారు. ప్లకార్డులు సరికాదన్నారు. ఇది పార్లమెంట్రీ వ్యవహారాలకు తగదన్నారు. ఒకవేళ ఎవరైనా ప్లకార్డులు తీసుకొస్తే మాత్రం.....
ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కోపంతో ఉన్న కాంగ్రెస్ తన కోపాన్ని పార్లమెంట్ సమావేశాల్లో చూపించవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆయన సోమవారం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కోపం తెచ్చుకోకుండా పార్లమెంట్లో చర్చకు రావాలన్నారు. నిన్న విడుదలైన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్లను...
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలం గాణ, ఛత్తీస్గఢ్, మిజోరంలలో లెక్కల్లో చూపించని నగదు భారీగా పట్టుబడుతున్నట్లు ఆదాయ ప న్ను విభాగం సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్)తెలిపింది. ఆయా రాష్టాల్లో 2019లో జ రిగిన లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే చాలా ఎక్కువగా...
న్యూఢిల్లీ : లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. లోక్సభ నుంచి ఆమెను బహిష్కరించాలని బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. మహువాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి రూపొందించిన...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...