రామ మందిరం ప్రారంభోత్సవానికి సోనియా
జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం
దాదాపు 6 వేల మందికి ఆహ్వానాలు
సోనియా, ఖర్గేలకు కూడా ఆహ్వానం
జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సీనియన్ నాయకురాలు...
బీఆర్ఎస్ లో మొదలయిన కొత్త పంచాయితీ
లోక్ సభ స్థానాల్లో పోటీకి సిట్టింగ్ల విముఖత
కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లిన ముగ్గురు ఎంపీలు?
బీఆర్ఎస్ కు సవాల్ గా పార్లమెంట్ ఎన్నికలు..
ప్రతిష్టాత్మకంగా లోక్ సభను తీసుకున్న కాంగ్రెస్
హైదరాబాద్(ఆదాబ్ హైదరాబాద్ ):- అధికార పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గతంలో...
28న హైదరాబాద్కు అమిత్ షా రాక
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. మొననటి అసెంబ్లీలో 8 సీట్లు సాధించడంతో పాటు, ఓట్ల శాతం పెరగడంతో బిజెపిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ సీట్లు సాధించడంపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఈనెల...
లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి
నియోజకవర్గాల వారీగా కేటీఆర్ సమీక్ష
చేవెళ్ల నేతలతో తెలంగాణభవన్లో భేటీ
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యచరణకు సిద్దం
విస్తృతంగా పర్యటిస్తూ ముందుకు సాగాలి
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని, అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని పార్టీ నేతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలతో సోమవారం...
ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్లపై ధర్నా
జంతర్మంతర్ వద్ద ‘ఇండియా’ కూటమి నిరసన
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న నేతలు
భద్రతా వైఫల్యం, ప్రభుతంపై విమర్శలు
భాజపా ఎంపీలు పారిపోయారు : రాహుల్ గాంధీ
రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో వారు విఫలం
ఎంపీల సస్పెన్షన్పై ఖర్గే తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్) : పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్సభ, రాజ్యసభ సభ్యులను పెద్ద...
చివరి రోజూ కొనసాగిన సస్పెన్షన్లు
పలు కీలక బిల్లులకు సభ ఆమోదం
న్యూఢిల్లీ : లోక్సభ గురువారం నిరవధికంగా వాయిదా పడిరది.షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే సభ ముగిసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారం సభ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ రిజిస్టేష్రన్ బిల్లు, ఎన్నికల కమిషనర్ల నియామకాల...
సిఇసి బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ : అత్యంత వివాదాస్పదమైన సీఈసీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల నియామక బిల్లుకు గురువారం లోక్ సభ ఆమోదం తెలిపింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనరల్ నియామకం, సర్వీస్, పదవీకాలం నియంత్రించే బిల్లును ఇప్పటికే రాజ్యసభ...
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
కేసులో మరో ఇద్దరి అరెస్ట్
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన భద్రతా లోపాలపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ డిఎస్పీ స్థాయి అధికారి కుమారుడు కూడా ఉన్నారు.లోక్సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి కలర్ స్మోక్ వెదజల్లడం దేశవ్యాప్తంగా...
ప్రజల్లోకి మరోమారు కమలం నేతలు
లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. లోక్సబ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. బండిసంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉన్న జోష్ ఇప్పుడు బీజేపీలో కానరావడం లేదని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమ య్యింది. కనీసం...
మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ భేటీ
నామినేటెడ్ పోస్టుల భర్తీ అతి త్వరలో
కాంగ్రెస్ పీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు కాళేశ్వరం అవకతవకలపై శ్వేతపత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ
గాంధీ భవన్లో ముగిసిన పీఏసీ సమావేశం
రేవంత్ రెడ్డి, ఉత్తమ్ సహా పాల్గొన్న పలువురు నేతలు
ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...