అభివృద్ధి ఎంత చేశామనేదే ముఖ్యం
సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
సూర్యాపేట : పదవులు ఎవరికి శాశ్వతం కాదని, అభివృద్ధి ఎంత చేశామనేదే ముఖ్యం అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం పెన్పహాడ్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో జగదీశ్ రెడ్డి...
పార్టీ మారానని అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు..
తాను ప్రజల కోసమే పార్టీ మారినట్లు చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కేసీఆర్ ది మూడు పార్టీలు మారిన చరిత్ర అంటూ వ్యాఖ్య
జగదీశ్ రెడ్డికి వేల కోట్ల రూపాయల బంగ్లాలు ఎలా వచ్చాయి?
తాను పార్టీ మారానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్...
శ్వేతపత్రం విడుదల చేసిన భట్టి
అప్పులు చేసి ఆస్తులు పెంచామన్న జగదీశ్ రెడ్డి
గత ప్రభుత్వం తీరుపై మండిపడ్డ అధికార పక్షం
ప్లాంట్ల పేరుతో దోపిడీ చేశారని కోమటిరెడ్డి ఆరోపణలు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ అక్రమాలపై వాడీవేడీ చర్చ సాగింది. వాదోపవాదాలు సాగాయి. నాటి బిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై విపక్ష సభ్యులు విమర్శలు సంధించారు. డిప్యూటీ సీఎం...
ఉమ్మడి నల్గొండ జిల్లాలోఒకే ఒక్క చోట బి.ఆర్.ఎస్ గెలుపు..
సూర్యాపేట జిల్లాలో ఒకే ఒక్కడు జగదీష్ రెడ్డి..
జిల్లాలో మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుపు..
హుజూర్ నగర్, కోదాడ ఉత్తం కుటుంబం కైవసం..
భారీ మెజార్టీతో తుంగతుర్తిలో మందుల సామెల్ గెలుపు..
జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు..
సూర్యాపేట (ఆదాబ్ హైదరాబాద్) : ఈనెల 30న జరిగిన ఎన్నికలకు ఈరోజు...
మంత్రి నామినేషన్కి వేలాదిగా తరలి వచ్చిన జనం
30 ఏళ్లు మూసీ మురికి నీటిని తాగించిన పాపం కాంగ్రెస్ది అయితే,విముక్తి కల్పించిన ఘనత బీఆర్ఎస్ది
కర్ణాటకలో కరెంట్ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే నా లక్ష్యం
సూర్యాపేటలో బీఆర్ఎస్ విజయం ఖాయం
సూర్యాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి జగదీష్ రెడ్డి
సూర్యాపేట : సూర్యాపేట బీఆర్ఎస్...
కార్పొరేట్కు దీటుగా సర్కారు బడులు
మన ఊరు-మన బడితో స్కూళ్లకు కొత్తరూపు..
చివ్వెంల మండలం ఐలాపురం వద్ద కార్పొరేట్ విద్యాసంస్థలను తలపిస్తున్న గిరిజన గురుకుల రెసిడెన్షియల్..
సూర్యాపేట : కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమె అన్నారు. శనివారం రాత్రి సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలంలో ఐలాపురం...
బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి ఎకరా భూమి ఇచ్చినడాక్టర్ రామయ్య కుటుంబ సభ్యులకు జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు
సూర్యాపేట : 2014కు ముందు పాలించిన పాలకుల హయాం లో నిరాదారణ కు గురైన బ్రాహ్మణులను ,రైతులను గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆరే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట 5వ...
వట్టే జానయ్య వర్సెస్ మంత్రి జగదీష్ రెడ్డి..
బి.ఆర్.ఎస్ రెబల్ గా మారిన డి.సి.ఎం.ఎస్ చైర్మన్
బీఎస్పీ సూర్యాపేట అభ్యర్థిగా పోటీకి రెడీ అవుతున్న జానయ్య యాదవ్
ఒక్కరోజులోనే జానయ్యపై 42 కేసులు నమోదు.!
నా భర్తకు ఏం జరిగినా జగదీష్ రెడ్డిదే బాధ్యత : జానయ్య భార్య రేణుక
కేసులకు నిరసనగా మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జానయ్య మద్దతుదారులు
బిసీ...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...