Friday, May 17, 2024

illegal construction

వసూల్ రాజాలుగా చైన్ మెన్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

చందానగర్ సర్కిల్-21లో కింగ్ మేకర్లు వీళ్లే నిర్మాణాలు జరగాలంటే వీరు అడిగినంత ఇవ్వాల్సిందే సర్కిల్ పరిధిలో ఒక్క టీపీఎస్ అందుబాటులో లేని వైనం కాసులు కురిపిస్తున్న గురుకుల, అయ్యప్ప సోసైటీ ల్యాండ్స్ కింది నుంచి పై దాకా కొనసాగుతున్న మామూళ్ల యవ్వారం పత్రికల్లో వార్తలు వస్తున్నా..పట్టించుకోని వైనం శేరిలింగంపల్లి : చందానగర్ సర్కిల్-21లో చైన్ మెన్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హవా కొనసాగుతోంది....

కొల్తూరులో కోట్ల విలువచేసే భవంతులు

అనుమతులు బేఖతారు భారీగా ప్రభుత్వ ఖజానాకు గండి స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులకు లక్షల్లో ముడుపులు శామీర్‌పేట్‌ : సీఎం దత్తత మండలం మూడు చింతలపల్లి కొల్తూరు గ్రామంలో కోట్ల విలువ చేసే భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నా.. ఏమాత్రం పట్టించుకోని అధికారులు నిబంధనలు పాతరేస్తూ అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న..? పట్టించుకోవలసిన పంచాయతీ...

ప్రైమ్‌ లొకేషన్‌లో…పక్కాగా అక్రమ నిర్మాణం..

అనుమతులు లేవు.. అడిగేవారే లేరు.. లంచాలకు మరిగిన జీ.హెచ్‌.ఎం.సి.టౌన్‌ ప్లానింగ్‌ విభాగం.. గతంలో నిర్మాణ పనులు ఆపేసినా.. తిరిగి ప్రారంభించిన బిల్డర్‌.. అవినీతితో అంటగాగుతున్నఅధికారులు.. డబ్బులు పడేసి దర్జాగా పనులు కానిస్తున్న వైనం.. సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలంటున్న స్థానికులు.. హైదరాబాద్‌ : ఇటీవల కాలంలో శేరిలింగం పల్లి సర్కిల్‌ వార్తల్లో నిలుస్తోంది.. అక్రమ నిర్మాణాలకు అడ్రస్‌ గా మారిపోతోంది.. అక్రమార్కులతో నిస్సిగ్గుగా...

ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి వెలసిన అక్రమ కట్టడం

అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన మహిళలు, గ్రామస్తులు కొండపాక : మహిళా భవనం కొరకు కేటాయించిన స్థలంలో రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ అక్రమ నిర్మాణాన్ని గ్రామానికీ చెందిన మహిళ మండలి సభ్యులంతా కలిసి కూలగొట్టి న సంఘటన కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, స్థానికులు, మహిళల...

చట్ట విరుద్ధమైన సెల్లార్లు ఆపాలి..

మణికొండ : మణికొండ మున్సిపల్‌లోని వార్డు 8లోని అల్కా పుర్‌ రోడ్‌ నెంబర్‌ 22 లో 900 గజాల స్థలం కలిగిన ప్లాట్‌ నెంబర్‌ 292, 293 లో మార్స్‌ ఇన్ఫ్రా, శాన్వి ఇన్ఫ్రా సెల్లార్‌ తవ్వకాలు మొదలు పెట్టారని ప్రక్కనే వున్న ప్లాట్‌ నంబర్‌ 285, 286, 287 లోని అపార్ట్మెంట్‌ జే.ఎస్‌.ఆర్‌...

అక్రమ నిర్మాణానికి ఫైర్ ఎన్.ఓ.సి..!

లంచాలకు మరిగిన కొందరు ప్రభుత్వ అధికారులు.. ప్రమాదమని తెలిసినా గడ్డి కరుస్తున్న వైనం.. కన్ స్ట్రక్ట్ రియాలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి నిర్వాకం.. రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి మండలం, గచ్చిబౌలిలో వెలుగు చూసిన ఘటన.. సర్వే నెంబర్ 28, అక్రమంగా సెల్లార్.. ఎలాంటి సెట్ బ్యాక్ లు లేకుండానే..అనుమతికి మించి ఎత్తుపెంచి బిల్డింగ్ నిర్మాణం.. జీ.హెచ్.ఎం.సి. అనుమతులను కేర్...

నిర్మాణం ఒకటి..అనుమతులు రెండు..

ప్రభుత్వ నియమ, నిబంధనలు మాకు వర్తించవు అంటున్న అక్రమ నిర్మాణదారులు.. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మౌనం వీడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. ఎల్బీనగర్‌ : జి.హెచ్‌.ఎం.సి.ఎల్బీనగర్‌ జోన్‌లో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది… సరూర్‌ నగర్‌ సర్కిల్‌ -5 పరిధిలో కొందరు అక్రమ నిర్మాణ దారులు, టి.ఎస్‌.బి.పాస్‌ నియమ, నిబంధనలు భేఖతారు చేస్తూ తమ...

ఈ అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోరా..?

చర్యలు తీసుకుంటారా మనకెందుకులే అని వదిలేస్తారా..?సికింద్రాబాద్‌ : నియోజకవర్గంలోని అయిదు డివిజన్‌ లలో ఏ డివిజన్‌ లో చూసిన అక్రమ కట్టడాలు దర్శనం ఇస్తున్నాయి. సీతాఫల్‌ మండి, తార్నాక, మెట్టుగూడా, బౌద్ద నగర్‌ లో పదుల సంఖ్యలో అక్రమ కట్టడాలు కడుతున్న అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకాడుతున్నారు. జి ప్లస్‌ వన్‌,జి ప్లస్‌ 2...

అక్రమ నిర్మాణం కట్టుకో నో ప్రాబ్లెమ్‌..లంచం మాత్రం ఇచ్చుకోవాలి సుమా..!

మనీ మేక్స్‌ మెనీ థింగ్స్‌.. అనేది అక్షరాలా నిజం.. డబ్బు ఏదైనా చేస్తుంది.. ఎంతటి అరాచికాన్నైనా ఈజీగా చేసేస్తుంది.. నీతి ఉండదు.. నిబంధనలుండవు.. అందరినీ ఆవహిస్తుంది.. బాధ్యతలు మరచిపోయేలా చేస్తుంది.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇదే జరుగుతోంది.. ఎక్కడచూసినా అక్రమ నిర్మాణాలు, అవినీతి రాజ్యం ఏలుతోంది.. ప్రభుత్వ అధికారులు లంచాల మత్తులో జోగుతూ తమ...

అక్రమ కట్టడాలను సక్రమం చేస్తుంది ఎవరు?

మల్కాజిగిరి : మల్కాజ్గిరి నియోజకవర్గం లోని మల్కాజ్గిరి సర్కిల్‌ పరిధిలోని దాదాపు ఆరు డివిజన్‌ లలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు జరుగుతున్న వారిని అడ్డుకునే నాధుడే కరువయ్యాడు. ప్రభుత్వ నిబంధనలను పాతర వేసే విధంగా చిన్న చిన్న ప్లాట్‌ లలో భారీ కట్టడాలను ప్రమాదకరంగా నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న మల్కాజ్గిరి టౌన్‌...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -