కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..
100 నుంచి 120 కిలోమీటర్ల పెంపు..
స్పీడ్ పెంపుపై వెల్లువెత్తుతున్న విమర్శలు..
ఓ.ఆర్.ఆర్. భద్రతా చర్యలు తీసుకున్నామన్న అధికారులు..
ఔటర్ రింగ్ రోడ్డుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రోడ్డుపై స్పీడ్ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్ను గమనిస్తే గంటలు 100 కిలోమీటర్లు...
దీని పైన అవగాహన పెరగాల్సిన అవసరముంది…
రక్షణ వ్యవస్థలు మరింత మెరుగ్గా పనిచేయాలి…
చట్ట పరమైన చర్యలను విసృతం చేయాలి..
యాంటీ ట్రాఫికింగ్ కార్యక్రమంలో నినదించిన న్యాయ నిర్వహణ అధికారులు…
యంగిస్తాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహాణ..హైదరాబాద్ : మనుషుల అక్ర మరవాణకు వ్యతిరేకంగా ఈ ఏడాది ‘హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యతి రేఖ దినోత్సవాన్ని’ నిర్వహించడానికి స్వచ్చంధ సేవా సంస్థలు,...
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు..
భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.. కాగా నేడు, రేపు విద్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు విడుదల చేసింది.. అవసరం ఉంటే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని సూచనలు చేసింది..
వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలని జీఓ..
జీఓ కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు అందించిన కేసీఆర్..
రెవెన్యూ శాఖలో 20 వేల మందికి పైగా వీఆర్ఏలు..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో కాపీని ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏ జేఏసీ...
అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం.. యమునా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నది. ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది ప్రవాహం 205.75 మీటర్లకు చేరింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హర్యానాలోని హత్నికుండ్ బరాజ్ నుంచి...
ప్రాణాలు తీస్తున్న చేవెళ్ల రోడ్డు, పట్టించుకోని అధికారులుశంకర్ పల్లి : మండలంలో ఆర్అండ్బి రోడ్లు అధ్వానంగా తయారవుతున్నాయి. నడిరోడ్డుపై గుంతలు పడి ప్రమాదాలను శంకిస్తున్నాయి. ద్విచక్ర వాహన చోదకులు, ఆటోలు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నా అధికారులు పట్టించుకోవటంలేదు. దీనికి తోడు భారీ వర్షాలతో రోడ్లు మరింత ప్రమాదభరితంగా తయారయ్యాయి. శంకర్ పల్లి చేవెళ్ల...
10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా కేసు..
హైకోర్టుకు వెళ్లినా తప్పని చుక్కెదురు..
అధికారులు, పొంగులేటి వర్గీయుల మధ్య వాగ్వివాదం..
సర్వేలో తేలిన 22 కుంటల ప్రభుత్వ భూమి..
భూమి స్వాధీనం చేసుకున్న అదికారులు..
పార్టీ గొడవలలో ప్రదాన అనుచరులపై కేసులు..
ముప్పేట ఉచ్చు బిగిస్తున్న ప్రభుత్వం..
కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వం నుంచి దెబ్బ...
పత్తాలేని పరిశీలనాధికారులు..
దీనికి నిదర్శనమే గంగారంలోనివైకుంఠధామం నిర్మాణం..
లక్షల రూపాయలు మట్టిపాలు..
చిన్నపాటి గాలివానలకే పైకప్పు ఎగిరిపోయిన వైనం..
బిల్లులు అందాయో లేదో కానీ బీటలువారిన గోడలు..
నాణ్యతలేని కట్టడాలే నాశనానికి కారణమంటున్న గ్రామస్తులు..
నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు..
చిలిపిచేడ్ : తెలంగాణ ప్రభుత్వం పల్లెల రూపురేఖలు మార్చాలని పల్లెప్రకృతి పథకానికి శ్రీకారం చుట్టి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి...
హిందూ దేవాలయ భూములపై నిర్లక్ష్య వైఖరి..
విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని, బజరంగ్దళ్ ఆధ్వర్యంలోకలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు..
హైదరాబాద్, 24 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :యాదాద్రి భువనగిరి జిల్లాలో.. ముఖ్యంగా భువనగిరి పట్టణంలో అన్యాక్రాంతం అవుతున్న దేవాదాయ, ప్రభుత్వ, హిందువుల భూములపై జిల్లా యంత్రాంగం యొక్క నిర్లక్ష్య వైఖరి, మైనారిటీల సంతుష్టీకరణ కోసం...
ఆత్మహత్యలు మీ సమస్యలకు పరిష్కారం కాదు..
మీకు అండగా టిఎన్ఎస్ఎఫ్ విభాగం ఉంటుంది..
ట్రిబుల్ ఐటీ బాసర విద్యార్థుల ఆత్మహత్యలకుప్రభుత్వం,యూనివర్సిటీ అధికారులు కారణాలు చెప్పాలి..
ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించండి..
మరో దారుణం జరక్కుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి..
డిమాండ్ చేసిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్..
హైదరాబాద్ : బాసర రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...