అమరవీరుల ఆకాంక్షలు నేరవేరలేదు సీక్రెట్ జీవోలు, చీకటి ఒప్పందాలతో కేసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నదని ఫైర్
టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసిన తర్వాతే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని వైఆర్ ఏ హేచ్ నేషనల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహ్మద్ అశ్రఫ్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకేజీ వ్యవహరంలో సిట్ అధికారులు...
మహిళా అధికారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు..
మహిళా అధికారి మీనాక్షి ఇంటినుంచి రూ. 65,37,500 నగదు స్వాధీనం. .
గోహతి : అసోం స్టేట్ టాక్స్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న మీనాక్షి కాకాటి కాళిత రూ. 4000 లంచం తీసుకుంటుండగా డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్, యాంటీ కరప్షన్ ఆఫ్ అసోం...
న్యూఢిల్లీ, 16 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా దేశీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం బౌల్ట్ భారత్ లో 2 మిలియన్ యూనిట్లను విజయవంతంగా అధిగమించింది.. ప్రొడక్ట్ డిజైన్ నుండి ఇంజనీరింగ్ వరకు ఉత్పత్తుల అసెంబ్లింగ్ వరకు, బౌల్ట్ ఉత్పత్తుల నాణ్యతలో...
జైపూర్ : తెలుగు టాలన్స్కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...