యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీ
ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
స్థానిక కరెన్సీలో వాణిజ్యం ఒప్పందంపై సంతకాలు
ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ చేరుకున్నారు. శనివారం యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇరువురి మధ్య భారత్-యూఏఈ దైపాక్షిక సంబంధాలు చర్చకు వచ్చాయి. ఇద్దరు...
ఫ్రాన్స్ పర్యటనలో భారత ప్రధానికి ఘన స్వాగతం..
రెడ్ కార్పెట్పై మోదీ ఎంట్రీ
దేశంలో 2016లో యూపీఐ సేవలు ప్రారంభం
నేపాల్, భూటాన్, యూఏఈల్లోనూ చెల్లుబాటు
గతేడాది ఫ్రాన్స్, ఎన్సీపీఐ మధ్య ఒప్పందం
న్యూ ఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మోదీని.. ఆ దేశ అత్యున్నత పురస్కారం...
నేడు జరుగనున్న ఫ్రాన్స్ బస్టీల్ డే వేడుకల్లో అతిధిగా మోడీ..
భారత్, ఫ్రాన్స్ బంధాల బలోపేతమే లక్ష్యంగా విస్తృత చర్చలు..
ఫ్రాన్స్ నుంచి 26 రాఫెళ్ళు, 3 సబ్ మెరైన్ల కొనుగోలు కోసం ఒప్పొందాలు..
ప్రఖ్యాత లా సెనె మ్యూజికలెలో ప్రసంగించనున్న మోడీ..
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ చేరుకున్నారు. గురువారం ప్యారీస్లో అడుగుపెట్టారు....
ఫ్రాన్స్ పర్యటనకు ముందే మంత్రి వర్గ విస్తరణ..?
దాదాపు 22 మంది సీనియర్లకు ఉద్వాసన..?
ఈ నెల 18న ఎన్డీఏ సమావేశం
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సీనియర్ల సేవలు!
షిండే, అజిత్ పవార్ వర్గానికి కేబినెట్లో చోటు..?
తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికీ ఛాన్స్..!
ఢిల్లీలో చకచకా మారుతున్న పరిణామాలు !
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటనకు ముందు కేంద్రమంత్రి...
ఫ్రాన్స్ లో 17 ఏళ్ల కుర్రాడు నెహల్ను కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా హింసకు తెరలేపింది. నాలుగో రోజు కూడా నిరసనకారులు రెచ్చిపోయారు. వాహనాలకు, షాపులకు నిప్పుపెట్టారు. నాలుగో రోజు సుమారు 1300 మందికిపైగా ఆందోళనకారుల్ని అరెస్టు చేశారు. మార్సెల్లి, లియాన్, గ్రినోబుల్ పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు హోరెత్తిస్తున్నాయి. పారిస్లోని శివారు ప్రాంతాల్లోనూ ఆందోళనలు...
ఫుట్బాల్ స్టార్ కైలియన్ ఎంబాపే సరికొత్త రికార్డు సాధించాడు. ఒకే సీజన్లో ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు, ఈసారి పీఎస్జీ క్లబ్ తరఫున కూడా టాప్ గోల్ స్కోరర్ అతనే. దాంతో, 65 ఏళ్ల రికార్డు బద్ధలు కొట్టాడు. ఈ సీజన్లో ఎంబాపే ఏకంగా 54 గోల్స్ కొట్టాడు....
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...