Monday, May 6, 2024

Delhi

ఆ కోపాన్ని పార్లమెంట్‌లో చూపించవద్దు : మోడీ

ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కోపంతో ఉన్న కాంగ్రెస్‌ తన కోపాన్ని పార్లమెంట్‌ సమావేశాల్లో చూపించవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆయన సోమవారం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కోపం తెచ్చుకోకుండా పార్లమెంట్‌లో చర్చకు రావాలన్నారు. నిన్న విడుదలైన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌లను...

వాతావరణం బాగాలేక 18 విమానాలు దారి మళ్లింపు

న్యూఢిల్లీ : ఢిల్లీ లో శనివారం వెదర్‌ సరిగా లేదు. దీంతో ఆ విమానాశ్రయానికి రావాల్సిన 18 విమానాలను దారి మళ్లించారు. కొన్ని విమానాలను జైపూర్‌, లక్నో, అహ్మాదాబాద్‌, అమృత్‌సర్‌కు మళ్లించినట్లు అధికారులు చెప్పారు. లో విజుబిలిటీ వల్ల ఢిల్లీ విమానాశ్రయంలో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు.

రంగు మారుతున్న తాజ్ మ‌హ‌ల్

ప్ర‌పంచ‌పు ఏడు వింతల్లో ఒక‌టిగా ఉన్న తాజ్ మ‌హ‌ల్ పాల‌రాతి క‌ట్ట‌డమ‌న్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. పాల‌పుంతను గుర్తు చేసిన‌ట్టుగా తెలుపు వ‌ర్ణంలో మెరిసిపోయే ఈ షాజ‌హాన్ ప్రేమ క‌ట్ట‌డం రంగు మారుతోంది. తెలుపు వ‌ర్ణం కాస్తా ఆకుప‌చ్చ రంగులోకి మారుతుండ‌టం ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది. అయితే తాజ్ మ‌హల్ హ‌రిత రూపును సంత‌రించుకోవ‌డం...

స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం

అర్థాంతరగా రద్దు..ప్రయాణికుల ఆందోళన హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన స్పైస్‌ జెట్‌ విమానంలో బుధవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు రద్దు చేశారు. విమానాన్ని అర్ధంతరంగా రద్దు చేయడంతో 160 మంది ప్రయాణికులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగారు. ఆలస్యంగా స్పందించిన ఎయిర్‌ లైన్స్‌ ప్రతినిధులు బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు...

రాహుల్‌, ప్రియాంకల రాకతో జన సందోహమైన మల్కాజ్‌గిరి..

ఢిల్లీ లో నేను ప్రియాంక మీ సేవకులం : రాహుల్‌ గాంధీ దొరల పాలన కావాలా ప్రజాపాలన కావాలా : ప్రియాంక గాంధీ బాయ్‌ బాయ్‌ కేసీఆర్‌ : రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా : మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి : ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం మల్కాజిగిరి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు...

ఆంధ్రోళ్లు ఢిల్లీ పార్టీలతో కుమ్మక్కై తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధంమంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ : ఆంధ్రోళ్లు ఢిల్లీ పార్టీలతో కుమ్మక్కై తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమయ్యారని.. ఆంధ్రోళ్లకు మనకు జరిగే యుద్దమే ఈ ఎన్నిక అని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. జిల్లాలోని కొత్తపల్లి మండలం మల్కాపూర్‌, లక్ష్మీపూర్‌ గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లోని గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించిన...

కాలుష్య కోరల్లో..

ఢిల్లీలో టపాసులతో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత లజ్‌పత్‌ నగర వద్ద అత్యధికంగా 959 ఏక్యూఐ ఆదివారం సాయంత్రం అత్యల్ప కాలుష్యం ఆంక్షలను అతిక్రమించి.. టపాసుల మోత గతేడాదితో పోల్చితే చాలా తక్కువగానే.. సుప్రీంకోర్టు నిషేధాన్ని పక్కనపెట్టి ఢల్లీి వాసులు న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రెండు రోజుల పాటు మెరుగుపడిన వాయు నాణ్యత సూచీ.. మళ్లీ దీపావళి పండుగ...

ఢిల్లీలో 13 నుంచి వాహనాలకు సరి`బేసి అంకెల విధానం

న్యూఢిల్లీ : ఆందోళనకర స్థాయిలో పెరిగిపోయిన కాలుష్య నియంత్రణకు ఢిల్లీలో ఈ నెల 13 నుంచి వాహనాలకు సరి`బేసి అంకెల విధానాన్ని అమలు చేయనున్నారు. ఇది ఈ నెల 20 వరకూ కొనసాగనుంది. వాహన రిజిస్టేష్రన్‌ నంబరు చివరన సరి అంకె ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి అంకె ఉన్న వాహనాలు మరో...

వర్క్‌ ఫ్రం జైల్‌.. సీఎం కేజీవ్రాల్‌తో ఆప్‌ ఎమ్మెల్యేలు

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజీవ్రాల్‌ సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. ఒక వేళ కేజీవ్రాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసినా, ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగాలని పార్టీ ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో కోరినట్టు ఆప్‌...

కాలుష్య కోరల్లో దేశ రాజధాని ఢిల్లీ

ఢిల్లీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రతి ఏట అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో మానవ నిర్మిత, వాతావరణ సంక్షోభాల విష వలయంలో చిక్కుక్కుంటోంది. ప్రజలు ఊపిరి తీయడం ప్రాణాంతకం అవుతున్నది. గాలి నాణ్యత ప్రమాణాలు హద్దులు దాటి మహానగరవాసుల ఉసురా తీస్తున్నాయి. స్వల్ప, దీర్ఘకాలిక పరిష్కారాలు దొరక్క ఢిల్లీవాసులు ప్రమాదకర పరిస్థితులతో చేసేదిలే సంసారాలు...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -