Sunday, May 5, 2024

court

రంగారెడ్డిలోని న్యాయస్థానంలో మైనర్‌పై లైంగిక దాడి కేసు పై తీర్పు..

20 ఏండ్ల శిక్ష విడిచిన న్యాయస్థానం బాధితురాలికి పది లక్షల పరిహారం రంగారెడ్డి : ప్రేమ పేరుతో వెంటపడి.. బలవంతంగా బాలికపై అఘాయిత్యం పాల్పడిన నిందితుడు రమావత్‌ చందర్‌(26)కు 20 జైలుశిక్ష, 30వేల జరిమానా విధిస్తూ, బాధిత బాలిక కుటుంబానికి పది లక్షల పరిహారం అందజేయాలని న్యాయసేవా సంస్థను ఆదేశిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో న్యాయస్థానం...

అమెరికాలో భారతీయ వ్యక్తి జీవిత ఖైదు..

కత్తితో పొడిచి భార్యను చంపిన భారతీయ వ్యక్తి వాషింగ్టన్ : కత్తితో 17 సార్లు పొడిచి భార్యను చంపిన భారతీయ వ్యక్తికి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో అతడు జీవితాంతం జైలు జీవితం గడపనున్నాడు. ఈ నెల 3న ఈ మేరకు కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేయబోనని నిందితుడు చెప్పడంతో మరణ...

పశ్చిమ బెంగాల్‌ మంత్రి జ్యోతిప్రియో మల్లిక్‌ అరెస్టు

కోల్‌కతా : రేషన్‌ సరుకుల కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో పశ్చిమ బెంగాల్‌ అటవీ మంత్రి, టీఎంసీ నేత జ్యోతిప్రియో మల్లిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరె క్టరేట్‌(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 18 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం శుక్రవా రం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడిరచారు. మల్లిక్‌ను వైద్య పరీక్ష ల...

8 మంది మాజీ ఇండియన్‌ నేవీ అధికారులకు మరణశిక్ష

ఖతార్‌లో గూఢచర్యం కేసులో కోర్టు కీలకనిర్ణయం తీర్పు పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్రం ఖతార్‌ : ఖతార్‌ కోర్టు 8 మంది భారతీయ మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష విధించడంపై విదేశాంగశాఖ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.. తప్పుడు కేసుల్లో భారతీయ అధికారులను ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గూఢచర్యం కేసులో అరెస్టయిన 8 మంది...

తెరపైకి మరోసారి బీజేపీ నేత హత్యాయత్నం కేసు….!

తమ పార్టీ నేతపైనే దాడికి పాల్పడ్డ బీజేపీ నేత రవి కుమార్ యాదవ్.. అప్పట్లో కేసు నమోదు అయినా అధికారుల బదిలీతో తెర మరుగు.. కేసులో లేకపోవడంతో కోర్టును ఆశ్రయించిన బాధితులు.. ఇప్పుడు ఈ కేసు తెరమీదకు రావడంతో సర్వత్రా తీవ్ర చర్చ.. ఒక పార్టీవారు మరో పార్టీ నేతలపై, కార్యకర్తలపై దాడులులకు తెగబడటం చూస్తూ ఉంటాం.. కానీ ఒకే...

నేతల ఒత్తిడికి తలొగ్గిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి..

కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న మున్సిపల్ కమిషనర్, టీపీఎఫ్నిర్మాణ పనులకు వక్ఫ్ బోర్డు అనుమతి ఉన్నా పట్టించుకోని అధికారులు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి… దర్గా నిర్వాహకుల వంశస్థులు సయ్యద్ యాకూబ్ మొహీనుద్దీన్ ఖాద్రి గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా మున్సిపల్ అధికారులు స్థానిక నేతల ఒత్తిడికి, ప్రలోభాలకు తలొగ్గి కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి విధంగా...

చంద్రబాబు కేసుపై నేడే తీర్పు..

ఈరోజు తీర్పు వెలువరించనున్న ఏసీబీ కోర్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించనున్నది. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ పిటిషన్‌ కూడా అదేరోజు విచారణకు రానున్నది. ఇదిలా ఉండగా పక్కా ప్లాన్‌తో చంద్రబాబు మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాసరావు చౌదరి పరారీలో ఉన్నట్టు సీఐడీ...

స్కిల్ కేసులో 3,300 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారన్న అచ్చెన్న..

371 కోట్ల అవినీతి అన్నారు.. తాజాగా కోర్టులో 27 కోట్లని వాదించారని వ్యాఖ్య పార్టీ ఖాతాలోకి వచ్చే నిధులకు అవినీతికి సంబంధమేంటని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు తెలుగు జాతి అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా ఈ దిశగా ఆయన నిర్విరామంగా కృషి...

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎంపీ అరెస్ట్‌..

ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ అరెస్ట్‌ తెల్లవారుజాము నుంచి సోదాలు చేసిన ఈడీ న్యూఢిల్లీ : ఆప్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్‌ కేసులో ఆయన నివాసంలో సోదాలు జరిపిన ఈడీ అధికారులు సంజయ్‌...

స్కిల్ స్కామ్ కేసులో ముగిసిన వాదనలు..

జైలా బైలా కొనసాగుతున్న ఉత్కంఠ.. అమరావతి : స్కిల్‌ స్కామ్‌ కేసులో మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్టు అనంతరం.. ఆదివారం విజయవాడ ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా కొనసాగిన వాదనలు ముగిశాయి. టీడీపీ అధినేత చంద్రబాబును ఉదయం ఆరు గంటలకు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు సీఐడీ అధికారులు. ఉదయం నుంచి చంద్రబాబు, సీఐడీ తరపున...
- Advertisement -

Latest News

రవిప్రకాష్‌.. తగ్గేనా.. నెగ్గేనా..!

స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్! ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…! ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన! తలక్రిందులైతే తిప్పలే! సంచలనం సృష్టిస్తున్న ఆర్‌పి సర్వే! తెలంగాణాలో జాతీయ...
- Advertisement -