ఫిబ్రవరి 8న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు
కేసులతో సమతమతవుతోన్న మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్
అధికారిక రహస్యాల బహిర్గతం కేసులో శిక్ష ఖరారు
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ను వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా, మరో కేసులో ఆయనకు ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష ఖరారుచేసింది. ఇమ్రాన్ సహా మాజీ విదేశాంగ...
(అమోయ్ కుమార్ ను చూసి సిగ్గుపడుతున్న అవినీతి.. )
ఒకటా రెండా? ఆయన ఎక్కడ పనిచేసినా అవినీతి మరకలే..
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఆయన చేయని అక్రమాలు లేవు..
అప్పట్లో రూ. 25 వేల కోట్ల భూమాయ చేసినట్లు ఆరోపణలు..
కిందిస్థాయి అధికారులను కనుసన్నలలో పెట్టుకోని వ్యవహరం
ధరణి ఆపరేటర్ల సహాయంతో అడ్డదారిలో పట్టాదారు పాసుబుక్ లు
మండల స్థాయి అధికారుల...
అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదాం
ప్రజాకోర్టులో వైకాపాను శిక్షిద్దాం
వైకాపాకు అబ్యర్థులు కూడా దొరకడం లేదు
పీలేరు సభలో చంద్రబాబు పిలుపు
తిరుపతి : జగన్ అవినీతి అక్రమాలకతో ఎపి పూర్తిగా నష్టపోయిందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాకోర్టులో వైకాపాను శిక్షించే సమయం దగ్గరపడిరదని తెదేపా అధినేత చంద్రబాబు...
సంఫీుభావం తెలుపుతున్న రాజకీయ పార్టీలు
విజయవాడ : కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలంటూ అతడి తల్లి, సోదరుడు చేస్తున్న దీక్షకు మద్దతు పెరుగుతోంది. మూడోరోజు దీక్ష చేస్తున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడికి దళిత,పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్దఎత్తున సంఫీుభావం తెలుపుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు హాజరై కేసులో సాక్ష్యం చెప్పాలని నేతలు ముక్తకంఠంతో...
నారా లోకేష్కు నోటీసులు జారీ
అమరావతి : రెడ్ బుక్ అంశంపై సీఐడీ అధికారులు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్?కు నోటీసులు ఇచ్చారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టిన రోజు నుంచి అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని అరోపించారు. అడుగడుగునా తనకు అడ్డు తగులుతున్నారని నిరసనలు కూడా చేశారు. ఈ క్రమంలోనే...
మొదలైన ఎన్నికల వేడి
84బూతులు…12లెక్కింపు కేంద్రాలు
పోటీలో 13యూనియన్లు - 39,809మంది ఓటర్లు
కొత్తగూడెం : తెలంగాణరాష్ట్రానికి తలమానికమైన, కష్టంతోపాటు దేశానికి వెలుగునందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిలో ఎన్నికల వేడి ఊపందుకుంది. సింగరేణి సంస్థలో 1998నుంచి ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నారు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఎన్నికలు తర్వాత రెండు సంస్థల్లోకి ఓసారి నిర్వహించడం మొదలుపెట్టారు. 2017లో...
తమిళనాడు మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలుశిక్ష
శిక్షతో పాటు రూ. 50 లక్షల జరిమానాను విధింపు
2006-11 మధ్య అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు
2016లో నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్ కోర్టు
సుప్రీంకోర్టులో అప్పీలుకు అవకాశం ఇచ్చిన హైకోర్టు
తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడితో పాటు ఆయన భార్య విశాలక్ష్మికి మద్రాస్ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ....
సిఇసి బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ : అత్యంత వివాదాస్పదమైన సీఈసీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల నియామక బిల్లుకు గురువారం లోక్ సభ ఆమోదం తెలిపింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనరల్ నియామకం, సర్వీస్, పదవీకాలం నియంత్రించే బిల్లును ఇప్పటికే రాజ్యసభ...
ఆమోదించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి రిజైన్
ఇంకా ఆమోదించని గవర్నర్ తమిళసై
కోర్టులో కేసు ఉండడమే కారణమని భావన
టిఎస్పిఎస్సి సభ్యులు కూడా రాజీనామా
హైదరాబాద్ : టిఎస్పిఎస్సి ఛైర్మన్ జనార్థన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించలేదు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో జనార్థన్ రెడ్డి సమావేశమైన తరువాత అతడు...
ఇంకా ఆమోదించని గవర్నర్ తమిళసై
కోర్టులో కేసు ఉండడమే కారణమని భావన
హైదరాబాద్ : టిఎస్పిఎస్సి ఛైర్మన్ జనార్థన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించలేదు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో జనార్థన్ రెడ్డి సమావేశమైన తరువాత అతడు రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని రాజ్భవన్ వర్గాలు వెల్లడిరచాయి. గవర్నర్...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...