Thursday, May 16, 2024

collector

సూర్యాపేట జిల్లా సి.ఎం.ఆర్ బకాయి రూ. 960 కోట్లు!

డిసెంబర్ 31న ముగియనున్న తుది గడువు సి.ఎం.ఆర్ బియ్యం బకాయి ఖరీఫ్ 2022-23లో రూ. 241 కోట్లు కాగా, రబీ సీజన్ రూ. 719 కోట్లు.. రెండు సీజన్లలో రూ.960 కోట్ల బియ్యం ఇంకా మిల్లర్ల వద్దనే పెండింగ్ పౌరసరఫరాల శాఖ మంత్రి సొంత జిల్లాలోనే అధికారుల భారీ నిర్లక్ష్యం.. పెండింగ్ మిల్లుల్లో అసలు ధాన్యం ఉందా..? అధికారుల నిఘాలోపమే...

ఉప్పల్ మండలాన్ని శాసిస్తున్న భూ బకాసురులు

సర్వేయర్ వెంకటేష్ ని కాపాడుతుంది ఎవరు కలెక్టర్, కమిషనర్ ఉత్తర్వులుకూడా బేఖాతరు అక్రమ బిల్డర్లకు సహకరిస్తున్న అధికారులు ఎవరు బిల్డర్ పై క్రిమినల్ కేసులు బుక్ అయిన చర్యలు శూన్యం ఒక సర్వే నెంబర్ లో అనుమతులు పొంది మరో సర్వే నెంబర్లో నిర్మాణాలు చేపడుతున్న ఘనులు దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయండి హైదరాబాద్ :హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఉప్పల్...

ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన

అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, డిసిఎస్‌ఓ వెంకటేశ్వర్లు డిఎం నాగేశ్వరరావు మిర్యాలగూడ : వానాకాలం 2023-24 సీజన్‌ కు సంబందించి మాడుగుల పల్లి మండలంలోని పిఏసిఎస్‌ బొమ్మకల్‌, సల్కునూరు, కేంద్రాలను బుధవారం నల్గొండ అదనపు కలెక్టర్‌ జె శ్రీనివాస్‌ , పౌరసరఫలాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ నాగేశ్వరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం...

జిల్లాలో పోలింగ్‌ నిర్వహణకు సర్వం సిద్ధం

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి కరీంనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : జిల్లాలో పోలింగ్‌ నిర్వహణకు సర్వం సిద్ధంచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు.బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జిల్లాలోని 4 నియోజకవర్గాలు కరీంనగర్‌, చొప్పదండి, మానకొండూరు, హుజురాబాద్‌ లలో ఎన్నికల...

చెవిటి, మూగ, అంధుల ఓటు హక్కు పై ప్రత్యేక తర్ఫీదు

శిక్షణా కేంద్రాలలో మౌఖిక వసతులు కల్పించాలి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌ సూర్యాపేట : జిల్లాలో అర్హులైన చెవిటి, మూగ అంధులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో చెవిటి, మూగ అంధులు...

ఎన్నికలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య జనగామ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు-2023, సజావుగా నిర్వహించడానికి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అధ్యక్షతన ఎన్నికల నోడల్ అధికారులు, సంబంధిత ఎన్నికల...

నామినేషన్ పత్రాల పరిశీలనలో పూర్తి అవగాహన ఉండాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదిలాబాద్ : నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. రిటర్నింగ్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన బోథ్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి చాంబర్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల...

ఎన్నికల శిక్షణ తరగతులను పరిశీలించిన కలెక్టర్

జనగామ : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు -2023, నిర్వహణ నేపథ్యంలో రెండవ రోజు జనగామ, స్టేషన్ ఘనపూర్ లలో కొనసాగుతున్న పిఓ, ఏపిఓల ఎన్నికల శిక్షణ తరగతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన శిక్షణ పొందిన, పొందున్నత పిఓ, ఏపిఓ లతో ఎన్నికల ముందు...

డీఆర్సీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌

అల్వాల్లోని లయోలా కళాశాలలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలన. మేడ్చల్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌ మేడ్చల్‌ : శాసనసభ ఎన్నికలను దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసి సిద్దంగా ఉండేలా చూసుకోవాలని, ఏమాత్రం అలసత్వం ప్రదర్శించరాదని మేడ్చల్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు.ఆదివారం జిల్లాలోని కుత్భుల్లాపూర్‌...

పోస్టల్ బ్యాలెట్ కోసం నవంబర్ 7లోపు ఫారం-12(డి) సమర్పించాలి..

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య జనగమ : పోస్టల్ బ్యాలెట్ కోసం అవకాశం కలిగి ఉండి, దానిని వినియోగించదల్చిన వారు నవంబర్ 7 వ తేదీ లోపు నిర్ణీత ఫారం-12(డి) భర్తీ చేసి సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, శనివారం నాడు ఒక...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -