Friday, May 17, 2024

collector

జిల్లాలో ఓటింగ్‌ శాతం పెంచాలి

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ శామీర్‌పేట : జిల్లా వ్యాప్తంగా ఓటింగ్‌ శాతం పెరిగేలా అవసం మైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమా వేశ మంది రంలో జిల్లా అదనపు కలెక్టర్‌ నరసిం హారెడ్డి, డి.ఆర్‌.ఓ. చంద్రావతి (ఖీAజ)తో కలిసి వివిధ రాజకీయ...

ఎన్నికలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ యస్‌. వెంకట్రావ్‌ సూర్యాపేట : ఎన్నికల నిబంధనలపై రెవెన్యూ, పోలీస్‌ అధికారులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ యస్‌. వెంకట్రావ్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల సమాయత్తం పై జిల్లాలోని రెవెన్యూ, పోలీస్‌ అధికారులతో ఎన్నికల విధివిధానాలపై యస్‌.పి. రాజేంద్రప్రసాద్‌...

రైతులను నిలువునా ముంచుతున్న దౌర్భాగ్యం..

సీఎం కేసీఆర్ మానస పుత్రికగా పిలవబడుతున్న ధరణి..దరిద్రంగా ఎందుకు మారింది..? ధరణిలోని లోపాలను అనుకూలంగా మార్చుకుంటున్న కొందరు అధికారులు.. కొందరికి కాసుల వర్షం కురిపిస్తుండగా.. మరికొందరికి కన్నీటిని మిగుల్చుతోంది.. అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ చేసిననిర్వాకానికి నరకం చూస్తున్న రైతన్నలు.. కోర్టు తీర్పును కాలరాసి ఒకరి భూమిని వేరొకరికిరిజిస్ట్రేషన్ చేసే యత్నంలో మహేశ్వరం ఎమ్మార్వో.. తమకి న్యాయం జరిగేలా...

ఈవీఎం వీవీ ప్యాడ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్..

కొండపాక మండలం కేంద్రంలోగల ఈవీఎం గోదాంలో జరుగుతున్న ఈవీఎం-వివి ప్యాడ్ మిషన్ ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్.. కొండపాక మండలం కేంద్రంలో గల ఈవీఎం గోదాంలో ఈవీఎం- వివి ప్యాడ్ మిషన్ ల ఫస్ట్ లెవల్ చేకింగ్ పనులను స్థానిక రెవెన్యూ, పోలీస్,...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -