Sunday, December 3, 2023

collector

జిల్లాలో పోలింగ్‌ నిర్వహణకు సర్వం సిద్ధం

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి కరీంనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : జిల్లాలో పోలింగ్‌ నిర్వహణకు సర్వం సిద్ధంచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు.బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జిల్లాలోని 4 నియోజకవర్గాలు కరీంనగర్‌, చొప్పదండి, మానకొండూరు, హుజురాబాద్‌ లలో ఎన్నికల...

చెవిటి, మూగ, అంధుల ఓటు హక్కు పై ప్రత్యేక తర్ఫీదు

శిక్షణా కేంద్రాలలో మౌఖిక వసతులు కల్పించాలి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌ సూర్యాపేట : జిల్లాలో అర్హులైన చెవిటి, మూగ అంధులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో చెవిటి, మూగ అంధులు...

ఎన్నికలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య జనగామ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు-2023, సజావుగా నిర్వహించడానికి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అధ్యక్షతన ఎన్నికల నోడల్ అధికారులు, సంబంధిత ఎన్నికల...

నామినేషన్ పత్రాల పరిశీలనలో పూర్తి అవగాహన ఉండాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదిలాబాద్ : నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. రిటర్నింగ్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన బోథ్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి చాంబర్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల...

ఎన్నికల శిక్షణ తరగతులను పరిశీలించిన కలెక్టర్

జనగామ : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు -2023, నిర్వహణ నేపథ్యంలో రెండవ రోజు జనగామ, స్టేషన్ ఘనపూర్ లలో కొనసాగుతున్న పిఓ, ఏపిఓల ఎన్నికల శిక్షణ తరగతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన శిక్షణ పొందిన, పొందున్నత పిఓ, ఏపిఓ లతో ఎన్నికల ముందు...

డీఆర్సీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌

అల్వాల్లోని లయోలా కళాశాలలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలన. మేడ్చల్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌ మేడ్చల్‌ : శాసనసభ ఎన్నికలను దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసి సిద్దంగా ఉండేలా చూసుకోవాలని, ఏమాత్రం అలసత్వం ప్రదర్శించరాదని మేడ్చల్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు.ఆదివారం జిల్లాలోని కుత్భుల్లాపూర్‌...

పోస్టల్ బ్యాలెట్ కోసం నవంబర్ 7లోపు ఫారం-12(డి) సమర్పించాలి..

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య జనగమ : పోస్టల్ బ్యాలెట్ కోసం అవకాశం కలిగి ఉండి, దానిని వినియోగించదల్చిన వారు నవంబర్ 7 వ తేదీ లోపు నిర్ణీత ఫారం-12(డి) భర్తీ చేసి సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, శనివారం నాడు ఒక...

ఎన్నికల ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాలుపరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి, పోలింగ్‌ఏజెంట్లకు వాహనాల పార్కింగ్‌ స్థలం గుర్తించాలి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎప్పటికప్పుడు మీడియాకుచేరవేసేందుకు మీడియా కేంద్రం ఏర్పాటు చేయాలి పరిగి : సాధారణ ఎన్నికల ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి...

జగనన్న అర్జీల తక్షణ పరిష్కారానికి ఆదేశం

కంచికచర్ల స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ విజయవాడ : జగనన్నకు చెబుదాం ద్వారా స్వీకరించిన అర్జీలను తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢిల్లీ రావు తెలిపారు. జగనన్నకు చెబుదాం ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు కంచికచర్ల మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌...

సోషల్‌ మీడియా పై గట్టి నిఘా..

బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి.. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌.. సూర్యాపేట : రాష్ట్ర శాసన సభ ఎన్నికలను నేపథ్యంలో కలెక్టరేట్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ సెల్‌, బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌ మానిటరింగ్‌ సెల్‌ లను (ఎం.సీ.ఎం.సీ)ను ఎస్పీ రాహుల్‌ హెగ్డే , అదనపు యస్‌.పి నాగేశ్వర...
- Advertisement -

Latest News

అయోధ్య రామమందిరానికి సర్వం సిద్ధం

సుమారు 6,000 మందికి ఆహ్వాలు న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...
- Advertisement -