రంగారెడ్డి జిల్లాలో రూ. 25వేల కోట్ల భూ మాయ చేసిన కలెక్టర్పై చర్యలెక్కడ..?
బదిలీలతో కాలం వెల్లబుచ్చుతున్న ప్రభుత్వం
కోర్టులు, వివాదాలను లెక్క చేయని వైనం
ప్రభుత్వ, భూదాన్ ల్యాండ్స్ మాయం
సప్లిమెంటరీ సెత్వార్ల తయారీకి సహకారం
బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ఆయాచిత లబ్ధి
అమోయ్ అవినీతిలో పాలు పంచుకున్న అప్పటి తహశీల్దార్ వంశీమోహన్, ఏడీ శ్రీనివాసులు
చర్యలకు వెనుకాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల్లో ప్రభుత్వంపై...
నిజాలను దాచి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన ఎస్ ఆర్ కన్ స్ట్రక్షన్స్ సంజీవరెడ్డి
కూల్చి వేయడానికి వచ్చిన అధికారులపై దాడికి యత్నం..
అధికారులు జారి చేసిన నోటీసు విషయం తెలుపని అక్రమార్కుడు..
చెరువులను అన్యాక్రాంతం చేస్తున్న అక్రమ నిర్మాణదారులకు పరోక్ష సహకారం అందిస్తున్న అధికారులు..
ఎన్.జి.టి ఆదేశాలు బేఖాతర్ చేస్తున్న కమిటీ..
అమీన్ పూర్ చెరువులో నిర్మాణానికి రిజిస్ట్రేషన్లను చేస్తున్నా పట్టించుకోని...
పంజాగుట్ట స్మశాన వాటిక, వెంకటేశ్వర కాలనీలో కమిషనర్ రోనాల్డ్ రోస్ పర్యటన
పంజాగుట్ట స్మశాన వాటికలో అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కార్పొరేటర్ మన్నే కవితతో కలిసి కమిషనర్ పంజాగుట్ట స్మశాన వాటిక, వెంకటేశ్వర కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను కార్పొరేటర్...
కీసర తహశీల్దారే అసలు సూత్రధారి..!
ముందు కబ్జా ఆవెంటనే జీవో
జీఓ 59 కింద రెగ్యులరైజేషన్
నాగారం-ఈసీఐఎల్ మార్గంలోని సర్వే నంబర్…
291/4లోని పదుల సంఖ్యలో ప్లాట్లు రెగ్యులరైజేషన్
సుమారు రూ.40 కోట్ల విలువైన సర్కార్ భూమి పరాధీనం
మేడ్చల్ కలెక్టర్ స్పందిస్తే మళ్లీ భూమి ప్రభుత్వ పరమయ్యే ఛాన్స్
హైదరాబాద్ : ఎలుక తోక ఎంత ఉతికినా.. నలుపు నలుపే కానీ.. తెలుపు...
ధరణిలోని లోపాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం..
త్వరలో కొంతమంది కలెక్టర్లతో కమిటీ సమావేశానికి సమాయత్తం..
ఇప్పటికే కొంతమేర లోపాలను గుర్తించినట్లు తెలిపిన కమిటీ
ధరణితో అనుబంధం ఉన్న వ్యవసాయ,రిజిస్ట్రేషన్ శాఖలతో చర్చ
వివిధ రాష్ట్రాలలలో విధి విధానాల పరిశీలన..
క్షేత్ర స్థాయిలో రైతు సమస్యల పై పరిశీలన చేయనున్న కమిటీ సభ్యులు ..
ధరణి కమిటీ సభ్యుడు రేమండ్ పీటర్ వెల్లడి..
ధరణి...
రద్దు చేయాలని కలెక్టర్ను ఆదేశించా..
అర్హులైన ప్రతి జర్నలిస్టుకు నివేశన స్థలాలిస్తాం
అర్హులైన జర్నలిస్టుల జాబితా బాధ్యత టియుడబ్ల్యూజే చూసుకుంటుంది
అందులో మా ప్రమేయం కానీ, కాంగ్రెస్ నేతల ప్రమేయం కానీ ఉండదు
కరీంనగర్ చుట్టుపక్కల భూముల ఆక్రమణలు జరిగాయి
భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతాం..
అన్యాయానికి గురైన బాధితులు ఫిర్యాదులు ఇవ్వండి
రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్...
పోస్టుకార్డు ఉద్యమం చేపట్టిన మహిళలు
కోనసీమ జిల్లాలో ముగ్గిరిని సస్పెండ్ చేసిన అధికారులు
కోనసీమ : సమ్మెబాట పట్టిన వాలంటీర్లపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. సమ్మెకు దిగిన వాలంటీర్లను సర్వీస్ నుంచి టెర్మినేట్ చేయాలని సర్కార్ నిర్ణయించింది. కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో బుధవారం సమ్మెకు దిగిన 18 మంది వాలంటీర్లలో ముగ్గురిని తప్పించాలని కలెక్టర్...
ప్రతి పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో కలిసి పనిచేయాలి
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో సభలు
సమయానుకూలంగా గ్రామసభలను నిర్వహించాలి
అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదు..
ప్రజల కోసం పని చేసే అధికారులను ఎప్పటికి గౌరవిస్తాం
స్వేచ్ఛ హరిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు
నేతలకు ఐదేళ్లే… అధికారులకు 35 ఏళ్ల సర్వీసు
సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...